07 December 2013

జాతకం లేని వారికి శాంతులు :

1) జాతకం లేని వారికి శాంతులు అంటే పుట్టిన సమయం లేని వారికి. ఐతే జాతకం ఉన్న వాళ్ళుకూడా చేసుకోవచ్చును. ఆదిత్య హృదయం: ఇది సూర్యునికి సంభందించినది. ఈ ఆదిత్య హృదయం రామ రావణ యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి రామునికి ఉపదేసించినాడు. దీనిని రోజూ ప్రాతః సమయమున పటించుట వలన ఆయురారోగ్యాలను, అష్ట ఐ స్వర్యాలను పొందుతారు. మరియూ మనిషిలో దాగిఉన్న కామ,క్రోధాది అంతః శత్రువులను నాశనం చేస్తుంది.పాపాలను నాశనం చేస్తుంది. చింతల నుండి, దుఃఖముల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతి నిత్యం జపిస్తే విజయం తప్పక లభిస్తుంది. ఇది పటించిన పిదపనే రాముడు, రావణుని పై విజయం సాదించాడు.గోధుమలతో చేసిన పదార్ధములు,క్యారెట్,రాగి చెంబులో వాటర్ త్రాగటం వలన కూడ సూర్య గ్రహా దోషాలు తొలుగుతాయి.


2) రుణ విమోచక అంగారక(కుజ) స్తోత్రం: జీవితంలో మనకు ఎదురైనా అనేక ఇబ్బందులకు అప్పులు చేస్తూ ఉంటారు. వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతుంటే "రుణ విమోచక అంగారక(కుజ) స్తోత్రం" నలుబై ఒక రోజులు పారాయణ చేస్తూ ,నవగ్రహాలకు రోజూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చెయ్యాలి. చివరి రోజు కందులు,యెర్ర గుడ్డ,ధనము దక్షిణగా పెట్టి,కుజునకు మీపేరు మీద అష్టోత్తరం చేఇంచండి. మీ అప్పులు తప్పక తీరు తాయి.


3) మీకు వ్యాపారంలో తరచూ నష్టాలు వస్తూ, అప్పులు వసూలుకాకుండా ఉండటం జరుగుతోందా? ఐతే మీరు "విష్ణు సహస్ర నామ స్తోత్రం" నలుబై ఒక్క రోజులు పారాయణ చెయ్యండి. సాయంత్రం వేళ రోజూ చేస్తే ఇంకా మంచిది. చివరి రోజు విష్ణు ఆలయానికి వెళ్లి గోత్ర నామాలతో స్వామికి అష్టోత్తరం చేఇంచండి. మీ భాదలు తగ్గి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.


4) మీకు వివాహమై ఎంతో కాలమైనా సంతానము లేదా? ఐతే మీరు ఒకసారి కాళహస్తి వెళ్లి రాహు,కేతు,కుజ గ్రహాలకు "సర్ప దోష నివారణ పూజ" చేయిన్చండి. తర్వాత ఎక్కడైనా నాగ ప్రతిష్ట చేఇంచండి. కర్నాటక రాష్ట్రంలో నున్న విదురాస్వద్ధలో చేఇస్తే ఇంకా మంచిది. (లేదా)" సంతాన గోపాలకృష్ణ వ్రతం" నియమ నిబంధనలతో ఒకసారి మీ ఇంటిలో చెయ్యండి. వీలుంటే రెండు శాంతి ప్రక్రియలు చేస్తే ఇంకా మంచిది. తప్పక సంతానం కలుగుతుంది.


5) వివాహం ఆలస్య మవుతోందా? ఐతే మీరు "రుక్మిణి కల్యాణం" పారాయణ చెయ్యండి. (లేదా) నలుభై ఒక్క రోజులు ,రోజుకి నలుభై ఒక్క ప్రదక్షిణలు నవగ్రహాలకు చేసి, చివరి రోజు నవగ్రహాలకు పూజ చెయ్యండి.ఐతే నవగ్రహాలకు తిరిగే మొదటిరోజు మీ కోరిక చెప్పుకొని మొదలు పెట్టండి. తప్పక వివాహము జరుగుతుంది.

 
6) ధనమునకు ఇబ్బంది పడుతున్నారా? ఐతే ధన కారకుడైన సాయి బాబా పారాయణ నలుభై ఒక్క రోజులు చేస్తూ, ప్రతిరోజూ సాయిబాబా మందిరమునకు వెళ్లి, ఆలయమును శుబ్రపరుస్తూ(అంటే భక్తులు పారవేసిన టెంకాయ చిప్పలు,అరటి తొక్కలు,ప్రసాదం తిన్న ఆకులు) బాబాని దర్శించుకోవాలి. నలుభై ఒకటవ రోజు బూంది ఒకకిలో పావుకిలో బాబాకి నైవేద్యం పెట్టి, పేదలకు పంచండి. మీ ఇబ్బందులు తగ్గిపోతాయి.


7) డబ్బు ఇబ్బందులకు ఇంకొక శాంతి ప్రక్రియ: ప్రతి నెలలో ఒక మాస శివరాత్రి వస్తుంది. ఆ మాస శివరాత్రి రోజున శివునకు "ఏకన్యాస రుద్రాభిషేకం" చెయ్యండి. అలాగా ఎనిమిది మాస శివరాత్రులు శివునకు రుద్రాభిషేకాలు చేఇంచండి. మీ ధన ఇబ్బందులు తప్పక తొలిగి పోతాయి.


8 ) ధనము బాగా సంపాదించాలి అనుకున్న నిత్యమూ "శ్రీ సూక్తము" పారాయణ చేయవలెను.


9)హనుమాన్ చాలీసా : హనుమంతుడు కల్పవృక్షం లాంటి వాడు. కల్పవృక్షాన్ని ఆశ్రయించిన అన్ని కోరికలు క్షణంలో నెరవేరుతవి. అటువంటి కల్పవృక్షం దరికి చేర్చగల చక్కని సులభమైన మార్గం "హనుమాన్ చాలీసా". ఈ హనుమాన్ చాలీసాను సాక్షాత్తు పరమేశ్వరుని ఆదేశానుసారం శ్రీ గోస్వామి తులసీదాసు గారు రచించిరి. ఈ హనుమాన్ చాలీసాను దినమునకు పదకొండు పర్యాయములు చొప్పున మండలం(నలుభై రోజులు) పారాయణం చేసిన సర్వ కార్యసిద్ధి కలుగును. ఒకే ఆసనమున కూర్చుని నూట ఎనిమిది పర్యాయములు పటించిన విశేష కార్యసిద్ధి కలుగును. నిత్యమూ మూడు వేళలా ఒక పర్యాయము చదివిన వారి యోగక్షేమములు భక్త రక్షకుడగు శ్రీ హనుమంతుడు తాను స్వయంగా చూచుకొనును.
పురాణాలలో విశిస్టమైన త్రియాలు ఏవి ?

బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు ----------------- త్రిమూర్తులు
సరస్వతి , లక్ష్మి , పార్వతి ---------------------త్రిమాతలు

భూలోకము , స్వర్గలోకం ,పాతాళలోకం ----------త్రిలోకాలు

భూత , వర్త , భవిష్యత్ కాలము ----------------త్రికాలాలు
సత్వ, రజో , తమో గుణము -------------------త్రిగుణాలు
పిత్రు ఋణము , ఋషి ఋణము , దేవ ఋణము---త్రిఋణాలు
ఉదయము , మధ్యాహ్నము , సాయంత్రము ------త్రిసమయాలు
కీర్తి -కాంత-కనకం--------------------
------తాపత్రయాలు

కర్మత్రయం :--

ఎండ,వర్షం,చలి-----------------వాతావరణం అనే విషయాన్ని సూచించే కర్మత్రయం,
అదుపు,స్వేచ్ఛ,ఉపేక్ష----------
--మన అధీనుల యెడల మనం అవలంబించవలసిన వైఖరి కి సంబంధించిన కర్మత్రయం,
నిజం,అబద్దం,రహస్యం-----------మ
నం ఇతరులకు ఏదైనా సమాచారం చెప్పవలసి వచ్చిన సందర్భంలో కర్మత్రయం,
రాజ్యం,సమాజం,వ్యక్తి----------
--రాజకీయ వ్యవస్థకు సంబంధించిన కర్మత్రయం,
విశ్వాసం,శాస్త్రీయత,హేతుబద్ధత-
---ఆలోచనా విధానానికి సంబంధించిన కర్మత్రయం

05 December 2013

డౌజింగ్ పెండ్యూలమ్ ( డోలన విద్య ) :

డౌజింగ్ పెండ్యూలమ్ అనగా డోలన విద్య అంటారు.ఈ డోలనవిద్య అత్యంత అరుదైనది మరియు క్లిష్టమైనది. పెండ్యులాన్ని డోలకం అని కూడా అంటారు.డోలకాన్ని మూడు భాగాలుగా విభజించ వచ్చును.

1)పెండ్యూలమ్ పైన దారంతో కట్టబడి ఉంటుంది.2)డోలకం మద్య భాగం చివర ఉండే కొన కంటే లావుగా ఉంటుంది.3)డోలకం చివర సన్నగా ఉంటుంది.డోలకాన్ని వెండి,ఇత్తడి,రాగి,కర్ర,స్పటికం,ఇంకా అనేక రకాల పధార్ధములతో తయారుచేస్తారు.అన్నిటికంటే మంచిది స్పటిక డోలకం.

 
డోలనం దాని యొక్క ప్రక్రియ :-

మానవుని షట్చక్రములలో మూడు చక్రములు మాత్రమే డోలన విద్యకు సంబందించినవి.అవి:-

1)ఆజ్ఞాచక్రము:- ఆజ్ఞాచక్రం మనస్సును నియంత్రించి తద్వారా యోచనలను మెదడునుండి ఆలోచనలను స్వీకరిస్తుంది.
2)విశుద్ధచక్రము :_శరీరభాగాన్ని ఉత్తేజపరిచి శక్తిని అధోభాగానికి పంపుతుంది.
3)అనాహత చక్రం :- ఈ చక్రం నుండి శక్తి ప్రధానంగా చేతులకు ప్రసారమవుతుంది. ఈ మూడు చక్రాలనుండి వచ్చిన శక్తిని చేటులోకి వచ్చిన పిమ్మట బొటన,చూపుడు వ్రేళ్ళకు అందించే విధంగా అభ్యాసము చేయవలెను.

 
బ్రోటనవేలు అగ్నికి,చూపుడువేలు వాయువుకు సంబందించినది.మనస్సునందు ఆలోచనలు పుడుతాయి.మెదడు మనస్సు యొక్క తరంగాలను గ్రహించి మ్నకు ఆతరంగాల యొక్క భావములను విశ్లేషణ చేస్తుంది. మనుషులు బయటకు మాట్లాడటమే కాక మనస్సు నందు కూడా మాట్లాడగలరు.ఆ క్షణకాలమందు ఆలోచనలయొక్క శక్తిని బట్టి తగిన జవాబును శోధించి పట్టుకొని డోలకానికి అందజేసి ,ఆ జవాబుకు తగినట్లుగా డోలకం గమన నిర్ధేశనం చేస్తుంది.దీని వలన ఒక ప్రత్యేకమైన భాష డోలకానికి ఏర్పడింది.ఆడోలకం యొక్క కదలికల వలన డోలకం వేసే డౌజర్ మనలకు సమాధానాన్ని తెలియజేస్తాడు.దీనినే డౌజింగ్ అని డోలన విద్య అని అంటారు.

 
డౌజింగ్ యొక్క నియమాలు:-

డోలకమును ఉపయోగించి డౌజింగ్ చేయునప్పుడు పాదములను తప్పనిసరిగా నీటితో శుభ్రం చేయవలెను.

డౌజింగ్ చేయుటకు సూర్యోదయ సమయమున మాత్రమే చేయవలెను.సూర్యాస్తమయ సమయములలో డౌజింగ్ చేయరాదు.


డోలకానికి నల్లని సిల్కు దారమును మాత్రమే ఉపయోగించవలెను.దారమునకు ముడివేసి ముడిని తేలికగా కుడిచేతి యొక్క చూపుడు,బొటన వ్రేళ్ళ మధ్యయందు పట్టుకొని భగవంతుణ్ణి మనస్సునందు తలచుకొని డౌజింగ్ చేయటం ప్రారంభించాలి.


చూపుడు,బ్రోటన వ్రేళ్ళతో పట్టుకొన్నప్పుడు మిగతా వ్రేళ్ళన్ని ఈ రెండు వ్రేళ్ళకు తగలకుండా ఎడంగా ఉండాలి.


డోలకాన్ని చవితి,అష్టమి,పౌర్ణమి,అమావాస్య తిధులలో చేసిన సరియైన గైడెన్స్ ని ఇవ్వలేదు.ఎందుకంటే ఈ తిధులయందు భూమిపై చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి యొక్క ప్రభావము మిక్కిలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి డోలకం చంద్రుని యొక్క ఆకర్షణ శక్తికి లోనయి సరియైన ఫలితాలను ఇవ్వజాలదు
.

డౌజింగ్ చేయునప్పుడు ఎడమ చేతిలో చిన్న అయస్కాంతమును పట్టుకొనవలెను.ఎందుకనగా డోలకం భూమి యొక్క గురుత్వాకర్షణకు లోనవకుండా ఉండటానికి.

డౌజింగ్ ధనసంపాదన నిమిత్తం చేయరాదు.చెడు ఉద్దేశంతోను,ఎవరికి కీడు చేసే తలంపుతోనూ ఉపయోగించరాదు..డౌజింగ్ కు డౌజింగ్ పిరమిడ్ పెట్టెను ఉపయోగిస్తే చాలా మంచిది.

భోజనము చేసిన తరువాత డౌజింగ్ చేయరాదు.కనీసము నాలుగు గంటలు తదుపరి చేయవలెను.


డోలకాన్ని ముందుగా ఒక ప్రశ్న వేయవలెను .అది ఏమనగా “నేను ప్రశ్నించబోయే వాటికి సమాధానమిస్తావా దయచేసి తెలియపరుచు అని అడిగిన పిమ్మట డోలకము యొక్క కదలికలను బట్టి అభిప్రాయాలను గ్రహించవలెను.అప్రదక్షిణంగా(Ant
i Clock Wise) లేదా అడ్డంగా ఊగిన యెడల దాని అర్ధము లేదు ,కాదు అని ,ప్రదక్షిణంగా(Clock Wise) లేదా నిలువుగా ఊగినచో దాని అర్ధము అవును అని గ్రహించవలెను.అవును అని చెబితేనే తరువాతి ప్రశ్న అడగవలెను.కాదు అని చెప్పినచో అరగంట తరువాత తిరిగి ప్రశ్నించాలి.

డోలకానికి కావలసిన వస్తువులు:-

డోలకాన్ని స్పటికం,ఇత్తడి,రాగి,చెక్క మొదలగు పధార్ధములతో చేసిన దానిని ఒకటి స్వీకరించవలెను.అన్నిటికంటే ఉత్తమమైనది స్పటికం లేదా స్టోన్ తో చేయబడిన డోలకాన్ని సిద్దం చేసుకోవాలి.

డోలకాన్ని నల్లని సిల్కు దారంతో ఉంచాలి.డోలకం చివర మొన తేలి ఉండాలి.

చిన్న అయస్కాంతాన్ని ఎడమచేతిలో ఉంచుకోవాలి.

 
పిరమిడ్ తో చేయబడిన డౌజింగ్ బాక్స్ ని సిద్ధం చేసుకోవాలి.
రాగి రేకు లేదా చెక్క లేదా అట్టముక్క లేదా కాగితం మీద గాని అర్ధచంద్రాకారపు వృత్తాన్నిగీసుకోవలెను.ఈఅర్ధచంద
్రాకారపు వృత్తంలో మనము తెలుసుకోదలచిన అంశాన్ని గాని లేదా వ్యక్తి యొక్క పోటో లేదా వస్తువును ఉంచి నాలుగయిదు ఆప్షన్స్ ఉంచిన ఎడల సరియైనదాన్ని ఎంచుకోవచ్చును.

 
డౌజింగ్ ద్వారా తెలుసుకొనే ముఖ్యవిషయాలు :-

డౌజింగ్ చేయు వ్యక్తి ముందుగా కొన్ని మనకు తెలిసిన చిన్న అంశాలపై డౌజింగ్ వేసుకోవాలి.(ఉదా:- సూర్యుడు ఉదయాన్నే ఏ దిక్కున ఉదయిస్తాడు.పాలు ఏ రంగులో ఉంటాయి.)ఇవి మనకు తెలిసిన అంశాలు.ఈ అంశాలకు డౌజింగ్ సరియైన సమాదానాన్ని ఇస్తే సరియైన డౌజర్ గా గుర్తింపు లభించినట్టే.

 
జాతకము లేనివారికి,జ్యోతిష్యవాస్తు విషయములకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు మాత్రమే ఇది జవాబులను ఇస్తుంది. డోలకం ద్వారా ముహూర్తాలను నిర్ణయించ కూడదు.నిది నిక్షేపాలను తెలుపదు.


ఇల్లు,స్ధలములు నాపేరు మీద కొనుగోలు చేయవచ్చా లేదా,ఇంటి సింహాద్వారం ఏ దిశయందు ఉండాలి.ఇంటికి ఏ రంగు వేయాలి.ఇంటిలో ఏ దిక్కున వాస్తు దోషం ఉన్నది.ఇంటి లోపల భూగరర్బంలో శల్యములు ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు.గృహానికి నరదృష్టి,నెగిటివ్ ఉన్నది లేనిది తెలుసుకోవచ్చును.


మనిషికి అనారోగ్యం ఎన్ని రోజులకు తగ్గుతుంది.అనారోగ్యం ఏ అవయవమునందు ఉన్నది.అనారోగ్య నివారణకు యునాని,ఆయుర్వేదం,అల్లోపతీ,హోమి
యోపతి ఈ నాల్గింటిలో ఏ ఔషదము రోగ నివారణకు ఉపయోగపడుతుందో తెలుసుకోవచ్చును.

జ్యోతిష్య సంబందంగా జాతకచక్రంలో ఏ గ్రహామ్,ఏ నక్షత్రం, ఏ భావం అనుకూలంగా లేవో తెలుసుకోవచ్చును.చేతికి ఏ రత్నం ధరించాలి.ఏదేవతామూర్తికి పూజ చేయాలి.పేరు ఏ అక్షరంతో ప్రారంభం కావాలో తెలుసు కోవచ్చు.జాతకునికి నరదృష్టి ఉన్నది లేనిది తెలుసుకోవచ్చును
.

ఏ రోజు ఉపవాసం చేస్తే మంచిది.ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శించటం మంచిది. జన్మించిన సంవత్సరం,నెల,తేది,సమయం సరియైనదో కాదో తెలుసుకోవచ్చును.ఏ వృత్తిలో రాణిస్తారు.ఏ సంవత్సర వివాహం చేసుకొంటే మంచిది.వచ్చిన సంబందం చేసుకోవచ్చా లేదా,ప్రధమ సంతానం ఎవరు,అనే ముఖ్య విషయాలను ఈ డౌజింగ్ ద్వారా తెలుసుకోవచ్చు.


30 November 2013

విష్ణు :

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే !!


తెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ,
చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ,
అనుగ్రహదృష్టి తోడి ముఖంగలవాడు.


అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను.
విష్ణు :

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే !!

తెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ,
చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ,
అనుగ్రహదృష్టి తోడి ముఖంగలవాడు.

అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను.

23 November 2013


భగవద్గీత : 
దేవుణ్ణి పొందేందుకు అంటే పరమాత్మలో ఐక్యమయ్యేందుకు భగవద్గీతలో శ్రీ కృష్ణుడు కొన్ని మార్గాలను తెలిపాడు అవి :
1. కర్మ యోగం : మొదటగా ఈ కర్మలు మనం ఎందుకు చేయాలి. ఇవి అన్నియు
మనకు ఏమి సంబంధం? అంటే మనం ఎన్నో జన్మలనుండి అజ్ఞానంతో నేను అనే భావనతో ఏర్పరచుకున్న కర్మ బంధనాలు. వీటిని అన్నిటిని జ్ఞానంతో చేస్తే మనము వీటి నుండి సంపూర్ణంగా విముక్తి పొందుతాము. అదేలాగు అంటే కర్మ అంటే మనం చేసే ప్రతి పనిని కర్మ అని అంటాము. అది ఏదైనా కావచ్చు. చేసే ప్రతి పనిని మనం ఈ శరీర భావనతో అజ్ఞానంలో వున్నప్పుడు చేస్తూ నేను చెస్తున్నాను అనుకుంటూ వుంటాము. ఆ విధంగా చేయడం వలన మనం మరల కర్మ బంధనాలను ప్రోగు చేసుకుంటున్నాము.కావున ఇక్కడ మనం గ్రహించవలసిన జ్ఞానం ఏమిటంటే నీవు అన్నది ఎవరు? అని ఆలోచిస్తే నీవు అన్నది ఆత్మ మాత్రమే, నీవు అన్నది ఈ శరీరము, మనస్సు, బుద్ధి ఏవి కావు. మరి ఆత్మ ఎప్పటికి ఏమి చేయదు అది అంతరంలో సాక్షి భూతంగా మాత్రం వుంటుంది తప్ప అది అంటూ ఏమి చేయదు. కావున దీనిని గ్రహించి చేసే ప్రతి పనిని నీవు భగవంతార్పణ బుద్దితో, ఫలాపేక్ష రహితుడవై, నిష్కల్మషంగా కర్మలను ఆచరించి వీటి అన్నిటి నుండి నీవు సంపూర్ణంగా విముక్తిని పొందడమే “ముక్తి” .ముక్తి అంటే పరమాత్మ సాగరంలో ఆత్మ ఐక్యం కావడం.ముక్తి పొందడం అంటే నీవు మరల ఈ కర్మ భూమికి రాకుండా (అంటే జన్మ లేకుండా) ఆ దేవదేవుడైన పరంధాముని లో విలీనం అవడం. ఈ విధంగా జ్ఞానంతో కర్మలను ఆచరించడాన్నే “కర్మయోగం” అంటారు.


2. జ్ఞాన యోగం: అసలు జ్ఞానం అంటే ఏమిటి ? జ్ఞానం అంటే భగవంతుని గురించి సంపూర్ణంగా పరిపూర్ణంగా అయన స్వస్వరుపాన్ని మరియు నీవు అంటే ఎవరు అన్న విషయాలను కూలంకషంగా గ్రహించడమే జ్ఞానం. దీనికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమే. భగవంతుని స్వస్వరూపం అంటే ఏముంది దేవుడు అంటే అయన ఎదో ఒక రూపంలో వుంటాడు అయన పైన వుండి మనం అడిగినవన్నీ తీరుస్తాడు అనుకోవడం కూడ అజ్ఞానమే. మొదట తెలుసుకోవలసింది ఏమిటంటే నీవు ఏది కోరితే అది ఇస్తాడు. అది తీరుతుంది కాని దేవునికి రూపం అనడమే అజ్ఞానం.దేవుడైన పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, సత్యుడు, శాస్వితుడు, అమరుడు, పుట్టుకలు లేనివాడు, నిత్యుడు, పురాతనుడు అయిన ఎల్లప్పుడూ నూతనుడు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన ఈ సమస్తం వ్యాపించి ఉంటాడు. మరియు ఈ ప్రక్రుతి అంతయు కూడ ఆయనే అయి ఉన్నాడు.అది ఆ దేవదేవుడైన పరమాత్మా యొక్క స్వస్వరూపం.మరి నీవు ఎవరు ? అనగానే నేను అంటే ఈ శరీరం అనే భావన మనకు వస్తుంది. కాని ఈ శరీరం ఇప్పటికి కాకపోయిన ఎదో ఒక రోజు నశిస్తుంది కదా! అప్పుడు నీ పరిస్తితి ఏంటి. దానిని తెలుసుకోవడమే జ్ఞానం. నీవు అంటే ఈ మాంసపు ముద్దలతో ఉన్న ఈ శరీరము కాదు. మరి ఎవరు పోనీ నేను అంటే ఈ మనస్సా, బుద్ధా లేక ప్రాణమా! ఇవి ఏవియు నీవు కాదు వీటికి అన్నిటికి అతీతంగా వుంటూ వీటికి అన్నిటికి శక్తినిచ్చే ఒక సాక్షిభూతమైన ఆత్మ స్వరూపుడివి మాత్రమే నీవు. అన్నది తెలుసుకోవడమే జ్ఞానం.ఈ విధంగా అత్మానాత్మ వివేకాన్ని సంపూర్ణంగా గ్రహించి దానిని నీ నిత్య జీవితంలో అమలుపరచుకొని ఆ పరమాత్మునిని స్మరించడమే జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగం గ్రహించి నీ మనస్సులో నిర్మలంగా తెలుసుకుంటూ అవలంబిస్తే నీవు అంటే ఆత్మ స్వరూపుడవైన నీవు ఆ పరంధామునిలో ఐక్యం అవుతావు. ఈ విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని గ్రహించి తెలుసుకోవడం మరియు తెలుసుకున్న దానిని అమలుపరచే దేనినే జ్ఞానయోగం అంటారు.

3. భక్తి యోగం : భక్తి అంటే భగవంతునిని మనస్సులో నిరంతరం స్మరించడమే భక్తి. కాని మనం ఎదో ఎప్పుడైనా కస్టాలు వచ్చినపుడు లేకపోతె ఏదైనా భయం అయినపుడు మాత్రం స్వామి ఆంజనేయ అనో లేక మరో వేరే దేవున్నో తలచుకోవం మనకు పరిపాటి. కాని ఇలా కాదు భక్తీ అంటే సంపూర్ణంగా, పరిపూర్ణంగా నీ మనస్సును ఆ పర్మమత్ముని యందే లగ్నం చేయడం. అప్పుడు అందరికి ఒక సందేహం అదేంటి ఎప్పుడు అయన యందే మనస్సును లగ్నం చేస్తే నేను చేయవలసిన పనులు ఎవరు చేస్తారు అనే సందేహం కదా.నీవు చేసే ఏ పనైనా సరే అది ఆయనే చేస్తున్నాడు అని భావించు ఎందుకంటే ఈ ప్రక్రుతి అంతా తానే అయి ఉన్నాడు ఆ విధంగా భావిస్తూ నీ మనస్సు అంతఃకరణాన్ని సుద్దపరచు. ఆ విధంగా నీవు నిరంతర స్మరణతో భక్తితో అన్ని పనులను ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన నీ మనస్సుకు ఒక సంపూర్ణత భావం ఏర్పడి అది పరిశుద్దమవుతుంది. ఈ విధంగా ఎల్లవేళలా ఆయనను స్మరిస్తూ వుండడం వలన నీవు ఈ శరీరాన్ని వదిలేటప్పుడు ఆయననే పొందుతావు ఆయనలోనే విలీనం అవుతావు. అదియే మోక్షం.

4. ధ్యాన యోగం : ధ్యాన యోగం అన్ని యోగాలకంటే చాల చాల ఉన్నతమైనది ఎందుకంటే శరీరముతో వున్నపుడు ఈ శరీరపు అంతరములో వున్న ఆ పరమాత్మునిని, ఆ దేవదేవుడిని పరిపూర్ణంగా దర్శించే భాగ్యం ఈ ఒక్క ధ్యాన యోగంలో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే దీనిని రాజ యోగం అని కూడ అంటారు. ఎందుకంటే ధ్యాన యోగం అన్నది నిజంగా రాజు (king of the yoga’s) అందుకే దీనిని “రాజయోగం” అని కూడ అంటారు. ధ్యానం అంటే సాధన. సాధన అంటే ప్రతి రోజు ధ్యానం చేసుకోవడం. చాల మందికి అమ్మో ధ్యానం అంటే ఇది చాల కష్టం అని అనుకుంటారు ఎందుకంటే కూర్చుంటే చాలు అంతవరకూ లేని ఆలోచనలు కూడ వెన్ను తట్టి నిద్ర లేచినట్లుగా ఒక్కొక్కటి మన మనస్సులో వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇది సాధ్యం కాదులే వేరే యోగం అవలంబిస్తాం అనుకుంటారు. కాని అన్నిటికన్నా ధ్యానయోగం మాత్రం చాల శక్తివంతమైనది. ఇది అవలంబించిన వాళ్ళు అంతా మహానుభావులు అయ్యారు. ఎవరైనా సరే ఈ యోగాన్ని ప్రారంబిస్తే చాలు, నిదానంగా తన మనస్సు, బుద్ధి అన్నియు అతని అధీనంలోకి ఖచ్చితంగా వస్తాయి. కాని కొద్దిగా సమయం పడుతుంది.అయితే ప్రతిరోజూ ఖచ్చితంగా అవలంబిస్తే అవి తొందరగా అన్నియు అధీనంలోకి వచ్చి సమాధి స్తితి లోకి వెళ్ళవచ్చు. సమాధి స్తితికి వెళ్తే నీ మనస్సు దాదాపు 70% నీ అధీనంలో వుంటుంది.మనస్సును ఎలా అదుపు చేయాలి ధ్యానంలో? ఇది అందరి మనస్సులో మెదిలే మొదటి ప్రశ్న.అవును నిజమే ఈ మనస్సు అంటే సముద్రంలో అలలమాదిరి, అయిన అటువంటి మనస్సును అదుపు చేయొచ్చు. ఎలా అంటే మొదట నీ మనస్సుకు ఒకే ఒకటి చెప్పు అదే, ఈ సమస్త లోకానికి కారణభూతుడైన ఆ దేవదేవుని దర్శనార్థం, ఆ భగవంతుని దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించడం కోసం, ఈ సృష్టికి కారణమైన ఆ దేవదేవుడు ఈ శారేరంలోనే అంతరంలో ఉన్నాడు అది జ్యోతిర్లింగస్వరుపుడు అని దానికి చెప్పి నీ శరీరపు హృదయ స్పందన మీదకు నీ మనస్సును మరలుస్తూ అదే విదంగా ఒక దివ్య జ్యోతిని మాత్రమే నీ మనస్సులో ఊహించుకొని ప్రతి దినము చేస్తూ వుంటే నిదానంగా నీ మనస్సు నీ చెప్పు చేతల్లోకి వస్తుంది.ఈ విధంగా జ్ఞాన మరియు వైరాగ్యాలతో నీ మనస్సును నీ అధీనంలోకి తెచ్చుకోవచ్చు. ఆ విధంగా అవలంబించడాన్నే ధ్యాన యోగం అంటారు.ఎందఱో మహానుభావులు ఈ ధ్యాన యోగం ద్వార ఈ సమాజానికి జ్ఞాన బోధ చేశారు. ఎస్తుక్రీస్తు, బుద్దుడు, వివేకానంద స్వామి, రామక్రిష్ణ పరమహంస, రమణ మహర్షి ఇలా ఎందఱో ఎందెందరో అలా వారి స్తాయికి చేరే సంపూర్ణ అవకాశాలు నీకు వున్నాయి. కావున ఈ రోజే ప్రారంబించు . శాశ్వతమైన పరిశుద్దమైన ఆ పరమాత్మను నీ అంతరంలో దర్శించుకొని శరీరం ఉండగానే ముక్తుడవై నీ జన్మకు సార్ధకతను మరియు నీ జన్మ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చు.

ఓం నమో పరమాత్మయే నమః
దేవున్ని పొందేందుకు మార్గాలు :

దేవుణ్ణి పొందేందుకు అంటే పరమాత్మలో ఐక్యమయ్యేందుకు భగవద్గీతలో శ్రీ కృష్ణుడు కొన్ని మార్గాలను తెలిపాడు అవి :

1. కర్మ యోగం : మొదటగా ఈ కర్మలు మనం ఎందుకు చేయాలి. ఇవి అన్నియు
మనకు ఏమి సంబంధం? అంటే మనం ఎన్నో జన్మలనుండి అజ్ఞానంతో నేను అనే భావనతో ఏర్పరచుకున్న కర్మ బంధనాలు. వీటిని అన్నిటిని జ్ఞానంతో చేస్తే మనము వీటి నుండి సంపూర్ణంగా విముక్తి పొందుతాము. అదేలాగు అంటే కర్మ అంటే మనం చేసే ప్రతి పనిని కర్మ అని అంటాము. అది ఏదైనా కావచ్చు. చేసే ప్రతి పనిని మనం ఈ శరీర భావనతో అజ్ఞానంలో వున్నప్పుడు చేస్తూ నేను చెస్తున్నాను అనుకుంటూ వుంటాము. ఆ విధంగా చేయడం వలన మనం మరల కర్మ బంధనాలను ప్రోగు చేసుకుంటున్నాము.కావున ఇక్కడ మనం గ్రహించవలసిన జ్ఞానం ఏమిటంటే నీవు అన్నది ఎవరు? అని ఆలోచిస్తే నీవు అన్నది ఆత్మ మాత్రమే, నీవు అన్నది ఈ శరీరము, మనస్సు, బుద్ధి ఏవి కావు. మరి ఆత్మ ఎప్పటికి ఏమి చేయదు అది అంతరంలో సాక్షి భూతంగా మాత్రం వుంటుంది తప్ప అది అంటూ ఏమి చేయదు. కావున దీనిని గ్రహించి చేసే ప్రతి పనిని నీవు భగవంతార్పణ బుద్దితో, ఫలాపేక్ష రహితుడవై, నిష్కల్మషంగా కర్మలను ఆచరించి వీటి అన్నిటి నుండి నీవు సంపూర్ణంగా విముక్తిని పొందడమే “ముక్తి” .ముక్తి అంటే పరమాత్మ సాగరంలో ఆత్మ ఐక్యం కావడం.ముక్తి పొందడం అంటే నీవు మరల ఈ కర్మ భూమికి రాకుండా (అంటే జన్మ లేకుండా) ఆ దేవదేవుడైన పరంధాముని లో విలీనం అవడం. ఈ విధంగా జ్ఞానంతో కర్మలను ఆచరించడాన్నే “కర్మయోగం” అంటారు.

2. జ్ఞాన యోగం: అసలు జ్ఞానం అంటే ఏమిటి ? జ్ఞానం అంటే భగవంతుని గురించి సంపూర్ణంగా పరిపూర్ణంగా అయన స్వస్వరుపాన్ని మరియు నీవు అంటే ఎవరు అన్న విషయాలను కూలంకషంగా గ్రహించడమే జ్ఞానం. దీనికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమే. భగవంతుని స్వస్వరూపం అంటే ఏముంది దేవుడు అంటే అయన ఎదో ఒక రూపంలో వుంటాడు అయన పైన వుండి మనం అడిగినవన్నీ తీరుస్తాడు అనుకోవడం కూడ అజ్ఞానమే. మొదట తెలుసుకోవలసింది ఏమిటంటే నీవు ఏది కోరితే అది ఇస్తాడు. అది తీరుతుంది కాని దేవునికి రూపం అనడమే అజ్ఞానం.దేవుడైన పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, సత్యుడు, శాస్వితుడు, అమరుడు, పుట్టుకలు లేనివాడు, నిత్యుడు, పురాతనుడు అయిన ఎల్లప్పుడూ నూతనుడు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన ఈ సమస్తం వ్యాపించి ఉంటాడు. మరియు ఈ ప్రక్రుతి అంతయు కూడ ఆయనే అయి ఉన్నాడు.అది ఆ దేవదేవుడైన పరమాత్మా యొక్క స్వస్వరూపం.మరి నీవు ఎవరు ? అనగానే నేను అంటే ఈ శరీరం అనే భావన మనకు వస్తుంది. కాని ఈ శరీరం ఇప్పటికి కాకపోయిన ఎదో ఒక రోజు నశిస్తుంది కదా! అప్పుడు నీ పరిస్తితి ఏంటి. దానిని తెలుసుకోవడమే జ్ఞానం. నీవు అంటే ఈ మాంసపు ముద్దలతో ఉన్న ఈ శరీరము కాదు. మరి ఎవరు పోనీ నేను అంటే ఈ మనస్సా, బుద్ధా లేక ప్రాణమా! ఇవి ఏవియు నీవు కాదు వీటికి అన్నిటికి అతీతంగా వుంటూ వీటికి అన్నిటికి శక్తినిచ్చే ఒక సాక్షిభూతమైన ఆత్మ స్వరూపుడివి మాత్రమే నీవు. అన్నది తెలుసుకోవడమే జ్ఞానం.ఈ విధంగా అత్మానాత్మ వివేకాన్ని సంపూర్ణంగా గ్రహించి దానిని నీ నిత్య జీవితంలో అమలుపరచుకొని ఆ పరమాత్మునిని స్మరించడమే జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగం గ్రహించి నీ మనస్సులో నిర్మలంగా తెలుసుకుంటూ అవలంబిస్తే నీవు అంటే ఆత్మ స్వరూపుడవైన నీవు ఆ పరంధామునిలో ఐక్యం అవుతావు. ఈ విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని గ్రహించి తెలుసుకోవడం మరియు తెలుసుకున్న దానిని అమలుపరచే దేనినే జ్ఞానయోగం అంటారు.

3. భక్తి యోగం : భక్తి అంటే భగవంతునిని మనస్సులో నిరంతరం స్మరించడమే భక్తి. కాని మనం ఎదో ఎప్పుడైనా కస్టాలు వచ్చినపుడు లేకపోతె ఏదైనా భయం అయినపుడు మాత్రం స్వామి ఆంజనేయ అనో లేక మరో వేరే దేవున్నో తలచుకోవం మనకు పరిపాటి. కాని ఇలా కాదు భక్తీ అంటే సంపూర్ణంగా, పరిపూర్ణంగా నీ మనస్సును ఆ పర్మమత్ముని యందే లగ్నం చేయడం. అప్పుడు అందరికి ఒక సందేహం అదేంటి ఎప్పుడు అయన యందే మనస్సును లగ్నం చేస్తే నేను చేయవలసిన పనులు ఎవరు చేస్తారు అనే సందేహం కదా.నీవు చేసే ఏ పనైనా సరే అది ఆయనే చేస్తున్నాడు అని భావించు ఎందుకంటే ఈ ప్రక్రుతి అంతా తానే అయి ఉన్నాడు ఆ విధంగా భావిస్తూ నీ మనస్సు అంతఃకరణాన్ని సుద్దపరచు. ఆ విధంగా నీవు నిరంతర స్మరణతో భక్తితో అన్ని పనులను ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన నీ మనస్సుకు ఒక సంపూర్ణత భావం ఏర్పడి అది పరిశుద్దమవుతుంది. ఈ విధంగా ఎల్లవేళలా ఆయనను స్మరిస్తూ వుండడం వలన నీవు ఈ శరీరాన్ని వదిలేటప్పుడు ఆయననే పొందుతావు ఆయనలోనే విలీనం అవుతావు. అదియే మోక్షం.

4. ధ్యాన యోగం : ధ్యాన యోగం అన్ని యోగాలకంటే చాల చాల ఉన్నతమైనది ఎందుకంటే శరీరముతో వున్నపుడు ఈ శరీరపు అంతరములో వున్న ఆ పరమాత్మునిని, ఆ దేవదేవుడిని పరిపూర్ణంగా దర్శించే భాగ్యం ఈ ఒక్క ధ్యాన యోగంలో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే దీనిని రాజ యోగం అని కూడ అంటారు. ఎందుకంటే ధ్యాన యోగం అన్నది నిజంగా రాజు (king of the yoga’s) అందుకే దీనిని “రాజయోగం” అని కూడ అంటారు. ధ్యానం అంటే సాధన. సాధన అంటే ప్రతి రోజు ధ్యానం చేసుకోవడం. చాల మందికి అమ్మో ధ్యానం అంటే ఇది చాల కష్టం అని అనుకుంటారు ఎందుకంటే కూర్చుంటే చాలు అంతవరకూ లేని ఆలోచనలు కూడ వెన్ను తట్టి నిద్ర లేచినట్లుగా ఒక్కొక్కటి మన మనస్సులో వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇది సాధ్యం కాదులే వేరే యోగం అవలంబిస్తాం అనుకుంటారు. కాని అన్నిటికన్నా ధ్యానయోగం మాత్రం చాల శక్తివంతమైనది. ఇది అవలంబించిన వాళ్ళు అంతా మహానుభావులు అయ్యారు. ఎవరైనా సరే ఈ యోగాన్ని ప్రారంబిస్తే చాలు, నిదానంగా తన మనస్సు, బుద్ధి అన్నియు అతని అధీనంలోకి ఖచ్చితంగా వస్తాయి. కాని కొద్దిగా సమయం పడుతుంది.అయితే ప్రతిరోజూ ఖచ్చితంగా అవలంబిస్తే అవి తొందరగా అన్నియు అధీనంలోకి వచ్చి సమాధి స్తితి లోకి వెళ్ళవచ్చు. సమాధి స్తితికి వెళ్తే నీ మనస్సు దాదాపు 70% నీ అధీనంలో వుంటుంది.మనస్సును ఎలా అదుపు చేయాలి ధ్యానంలో? ఇది అందరి మనస్సులో మెదిలే మొదటి ప్రశ్న.అవును నిజమే ఈ మనస్సు అంటే సముద్రంలో అలలమాదిరి, అయిన అటువంటి మనస్సును అదుపు చేయొచ్చు. ఎలా అంటే మొదట నీ మనస్సుకు ఒకే ఒకటి చెప్పు అదే, ఈ సమస్త లోకానికి కారణభూతుడైన ఆ దేవదేవుని దర్శనార్థం, ఆ భగవంతుని దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించడం కోసం, ఈ సృష్టికి కారణమైన ఆ దేవదేవుడు ఈ శారేరంలోనే అంతరంలో ఉన్నాడు అది జ్యోతిర్లింగస్వరుపుడు అని దానికి చెప్పి నీ శరీరపు హృదయ స్పందన మీదకు నీ మనస్సును మరలుస్తూ అదే విదంగా ఒక దివ్య జ్యోతిని మాత్రమే నీ మనస్సులో ఊహించుకొని ప్రతి దినము చేస్తూ వుంటే నిదానంగా నీ మనస్సు నీ చెప్పు చేతల్లోకి వస్తుంది.ఈ విధంగా జ్ఞాన మరియు వైరాగ్యాలతో నీ మనస్సును నీ అధీనంలోకి తెచ్చుకోవచ్చు. ఆ విధంగా అవలంబించడాన్నే ధ్యాన యోగం అంటారు.ఎందఱో మహానుభావులు ఈ ధ్యాన యోగం ద్వార ఈ సమాజానికి జ్ఞాన బోధ చేశారు. ఎస్తుక్రీస్తు, బుద్దుడు, వివేకానంద స్వామి, రామక్రిష్ణ పరమహంస, రమణ మహర్షి ఇలా ఎందఱో ఎందెందరో అలా వారి స్తాయికి చేరే సంపూర్ణ అవకాశాలు నీకు వున్నాయి. కావున ఈ రోజే ప్రారంబించు . శాశ్వతమైన పరిశుద్దమైన ఆ పరమాత్మను నీ అంతరంలో దర్శించుకొని శరీరం ఉండగానే ముక్తుడవై నీ జన్మకు సార్ధకతను మరియు నీ జన్మ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చు.

ఓం నమో పరమాత్మయే నమః

19 November 2013


Surya Namaskar (Sun Salutation) :

• Surya Namaskar consists of 12 different bodily postures that ought to be performed in particular sequence.

 
• Practicing Surya Namaskar is beneficial for the health of digestive system. It stretches the abdominal muscles. Regular practice of Surya Namaskar helps to lose excessive belly fat and gives flat stomach.


• Surya Namaskar is the ideal exercise to cope with insomnia and related disorders. Surya Namaskar practice calms the mind, thus helps to get sound sleep.


• Surya Namaskar practice boosts blood circulation and helps to prevent hair graying, hair fall, and dandruff. It also improves the growth of hair making it long.


• Regular practice of Surya Namaskar helps to lose extra calories and reduce fat. It helps to stay thin. Practicing Surya Namaskar is the easiest way to be in shape.

 
• Sun salutation exercise helps to add glow on your face making facial skin radiant and ageless. It is the natural solution to prevent onset of wrinkles.

 
• Regular practice of sun salutation boosts endurance power. It gives vitality and strength. It also reduces the feeling of restlessness and anxiety.


• Daily practice of Surya Namaskar makes body flexible. It improves flexibility in spine and in limbs.

Kapalbhati Pranayam Yoga :

◘ This Pranayam is highly useful to treat common cold, pneumonia and asthma. It also improves any respiratory disorders. The lungs’ capacity to hold oxygen increases and efficient oxygen and carbon-dioxide exchange is facilitated.

 
◘ It has a positive effect on the working of nervous system. As the brain cells receive blood rich in high oxygen content, it enhances the functioning of brain cells improving memory, concentration and efficiency.


◘ Pranayam yoga maintains the blood pressure by keeping the blood pumping rate of the heart under constant check. Proper blood pressure in turn lowers the chances of developing any heart problems, and it also lowers the chances of getting stroke and heart-attacks.

 
◘ Kapalbhati Pranayam provides a natural cure to obesity, diabetes, constipation, sinus and even hair loss.


◘ It is good way for curing any kind of mental and emotional problem also. It unlocks any mental or emotional blockages, thereby giving a feeling of mental peace and emotional satisfaction.


◘ Kapalbhati is a good way to release anger, stress and any mental discomfort. It brings a radiance and glow to your body.As the removal of carbon-dioxide from the body is initiated, so it leads to blood purification also. This makes your skin healthy and beautiful.


◘ Kapalbhati Pranayam is a terrific pain reliever. Any kind of muscular and skeletal pain can be cured by regularly practicing Pranayam.


◘ It improves body posture and enhances bone’s flexibility in joints.

18 November 2013

బిల్వ వృక్షం :

మారేడు లేదా బిల్వము.ఇది వెలగ అనే వ్యావహారికనామంతోనూ ప్రసిద్ధి.మారేడు లేదా బిల్వము హిందూ దేవతలలో ఒకరైన శివపూజలో ముఖ్యం. మారేడు దళాలు లేకుండా శివార్చన లేదు.


హిందువులకు మారేడు వృక్షం చాలా పవిత్రమైనది. దీని గురించి వేదకాలంనాటి నుంచీ తెలుసు. దేవాలయాలలో ఇది ప్రముఖంగా కన్పిస్తుంది. శివునికి ఇదంటే బహుప్రీతి. మారేడు అకులు మూడు కలిపి శివుని మూడు కళ్ళలా ఉంటాయి. శివుడు ఈ మారేడు చిట్టు క్రింద నివాసం ఉంటాడని ప్రతీతి.


మారేడు లేదా బిల్వము హిందూ దేవతలలో ఒకరైన శివపూజలో ముఖ్యం. * శివుని బిల్వ పత్రములతో పూజించుట శ్రేష్టము. బిల్వ వృక్షము సాక్షాత్తు శివస్వరూపమని దేవతలు బావించెదరు. శివపురాణంలో బిల్వపత్రం యొక్క మహిమను తెలిపే కథ ఉన్నది. ఒకనాడు శనిదేవుడు, శివుని దర్శించుటకై కైలాసమునకేగి పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తితో స్తుతించాడు. అంతట శివుడు శనిదేవుని విధి ధర్మముని పరీక్షించు నెపమున నీవు నన్ను పట్టగలవా? అని ప్రశ్నించినాడు. అందుకు శని మరునాటి సూర్యోదయము నుండి సూర్యాస్తమయ కాలము వరకూ శివుని పట్టి వుంచగలనని విన్నవించాడు. అంత శివుడు మారునాటి ఉషోదయ కాలమున బిల్వవృక్షరూపము దాల్చి, ఆ వృక్షమునందు అగోచరముగా నివశించాడు. మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరు ముల్లోకములనూ గాలించారు. వారెవ్వరికి ఆ మహేశ్వరుని జాడగానీ, శనిదేవుని జాడగానీ తెలియలేదు. ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలము గడచిని పిదప మహేశ్వరుడు బిల్వ వృక్షము నుండి సాకార రూపముగా బయలు వెడలినాడు. మరుక్షణమే శనిదేవుడు అచట ప్రత్యక్షమైనాడు. "నన్ను పట్టుకోలేకపోయావే?" అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి "నేను పట్టుటచేతనే గదా, లోకారాధ్యులు తమరు ఈ బిల్వ వృక్షరూపముగా ఇందులో దాగి వశించినారు. శనిదేవుని విధి నిర్వహణకు, భక్తి ప్రపత్తులకు మెచ్చిన శివుడు "ఈశ్వరుడినైన నన్నే కొద్దికాలము పట్టి నాయందే నీవు వశించి యుండుటచేత నేటినుండి నీవు 'శనీశ్వరుడు' అను పేర ప్రసిద్ధి నొందగలవు. అంతట శని దోషమున్న వారు, ఆ దోషమున్నవారు, ఆ దోషపరిహారార్ధము నన్ను బిల్వ పత్రములలో పూజించిన దోష నివృత్తి జరుగును. బిల్వ పత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు' అని అభయమిచ్చెను.

లక్ష్మీదేవి తపస్సు వలన బిల్వవృక్షము పుట్టినది. ఆమెను 'బిల్వనిలయా' అని పిలుస్తారు. * బ్రహ్మ వర్చస్సు పొందడానికి, సుర్యుని మెప్పుకోసం చేసే కామ్య యాగంలో బిల్వకొయ్యను యూప స్తంభముగా నాటుతారు. అశ్వమేధ యాగములో ఇలాంటి బిల్వయూపములను ఆరింటిని ప్రతిష్టించుతారు.


మారేడు దళాన్ని సోమవారము, మంగళ వారము, ఆరుద్రానక్షత్రము, సంద్యాసమయము, రాత్రి వేళలందు, శిరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు కనుక ఈ దళాలను ముందు రోజు కోసి బభద్రపరచిన దళాలతో పరమశివుని పూజిస్తారు.


మారేడు దళము శివార్చనకు పనికి వచ్చే శివుడికి అతి ప్రీతికరమైన పత్రము.

16 November 2013

ప్రాచీనా భారతంలో విద్యారంగం :

న చోరహార్యం నచ రాజ హార్యం
న భ్రాతృభాజ్యం నచ బారకారి
వ్యయేకృతే వర్థత ఏవనిత్యంవిద్యాదానం సర్వ ధన ప్రదానం


చోరులు దొంగలిచలేనిది, ప్రభువులు స్వాదీనం చేసుకోలేనిది, సోదరులు పంచుకోలేనిది, ఖర్చు చేసిన కొద్దీ దిడిన ప్రవర్ధమానమయ్యేది అయిన విద్యాసంపద, అన్ని సంపదలలోకెల్లా ప్రధానమైనది.


భౌతిక సంపదలన్నింటికంటే, ఉత్తమోత్తమైనదిగా విద్యాసంపదను ప్రాచిఇన భారత సమాజం గుర్తించింది. ప్రస్తుత సమాజంలో సామాజిక ప్రజానికం విద్యనూ కేవలం లఔకిక విద్య గానే పరిగణిస్తున్నారు. ప్రాచీనా భారతదేశంలోవిద్యకు మానవుని సంపూర్నవ్యక్తిత్వంగల ఉన్నతునిగా తీర్చిదిద్దే విధానంగా గుర్తింపు ఉండేది. కానీ, పాశ్చాత్యులు విద్యనూ లఔకిక జీవనయాత్రకు సిద్ధం చేసే శిక్షణగా భావించారు. అయితే, భారతీయులు డానికి పైసోపానమైన ఉత్త్రజన్మకు కూడా అనుకూలమార్గమైన పద్ధతినిఅవలంబించారు. ఈ రెండింటిని సమన్వయాన్ని మన ప్రాచీనులు సాధించారు. మానవాభ్యుదయానికి ప్రధానమైన విద్యారంగం, ప్రాచీనభారతంలో అత్యున్నత ప్రమాణాలతో పరిడవిల్లింది. ప్రాచీన భారత సాహిత్యాన్నీ, శాసనాలను, తదితర స్మృతిచిహ్నాలను పరశీలించినట్లయితే, ఆనాటి విద్యావిదానపు విశిష్టత, విద్యాసంపద, అందులోని శాస్రీయ దృక్పధం, మానవతా విలువలు ద్యోతకమవుతాయి.


వేదవిదులైన నాటిరాజులు, కర్మిష్టులైన అగ్రహారాలను దానంగా ఇచ్చేవారు. ఆ అగ్రహారాలలో అన్ని వసతులతో కూడిన గ్రుహాలుండేవి. ఆ గృహాలే విధ్యాపీఠాలుగా విరాజిల్లేవి. అలాగే దేవాలయాలు, మాఠాలు, అరణ్యకళాశాలలో కూడా విద్యాబోధన జరుగుతుండేది. వేదాధ్యయనం, వ్యాకరణం, స్వరశాస్త్రం, దర్శనములు, ధర్మశాస్త్రములు, పురాణాలు, చంధోలంకారాలను విప్రులు నేర్చుకోగా, మిగిలినవారు వైద్యం, వ్యవసాయం, వాణిజ్యం, సైనికశిక్షణ తదితరాలను అభ్యసించేవారు. శ్రమవిభజ ఆధారంగా సమాజంలో వివిధ వర్గాలకు ఉపయుక్తాలైన విద్యను నేర్చేవారు.

ఆరోజులలో విద్యాలయాలను నిర్మంచేందుకు కొన్ని ప్రామాణికమైన నియమాలుండేవి. ఊరికి దూరంగా, విశాలమైన ప్రదేశంలో ప్రకృతి శోభల మధ్య, ఫలవృక్షాలతో, పుష్పలతాదులతో, ఒషదీలతలతో, కూరగాయల పాడులతో నిండిన ప్రదేశాన్ని ఎంచుకునేవారు. గురువు నివాసానికై ఒక మందిరాన్ని, విద్యార్థుల్ వసతి గ్రుహానికై ఒక మందిరాన్ని నిర్మించేవారు. అక్కడి ప్రకృతి శో, ప్రశాంత వాతావరణం మనసుకు ఎంతో ఆహ్లాదాన్నికలుగజెస్తూ విద్యపై ఏకాగ్రతను దోహదం చేసేవి. ప్రతిదినం విద్యాబోధన ఓ పెద్ద పందిరి క్రింద జరుగుతుండేది. ప్రస్తుతం నగరాలలో కిక్కిరిసిన జనావాసాల మధ్య బహుళ అంతస్తుల భవనాలలో పాఠశాలలను నిర్వహిస్తుండటాన్ని చూస్తోంటే, మన విద్యావిధానం ఎంతో లోపభూయిష్టంగా ఉందో తెలుస్తోంది. విద్యార్థులకు కనీస అవసరమైన ఆటస్థలం కూడ ఈనాటి చాలా విద్యాలయాలలో కరువైంది. విద్యార్థులు స్వయంగా తయారుచేసుకున్న కొబ్బరి ఆకుల చాపలపై కూర్చునేవారు. గురువు విద్యార్ధుల నడుమ క్రుష్ణాజినంపై కూర్చుని జ్ఞానముద్ర ధరించిన వెంటనే విద్యార్ధులందరూ ఏకకంఠముతో ప్రార్ధన చేసేవారు.

ఓం సహానావవాతు సహనఔ భువక్తు
నహ వీర్యం కరవావహై: తేజస్వి
నావదీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి: శాంతి: శాంతి:
 
ఆ పరమాత్మ మనతో పాటూ ఉండి మనలను రక్షించుగాక. ఆ పరమాత్మ మన కూడ ఉండి మనకు సుఖమును కలిగించుగాక. మన విద్యకు బలం కలుగునట్లుగా మనం ప్రయత్నింతుము. మన అధ్యయనం ఆచరణ ప్రభావం కలుగునది అగుకాక. మనం ద్వేశారహితులమై ఉందుముగాక. ఓం శాంతి: ఓం శాంతి: ఓం శాంతి:

పాఠ్యాంశాన్ని ఒక విద్యార్ధి చదువగా, ఆచార్యుడు అర్ధాన్ని వివరిస్తాడు. వెంటనే మరొక విద్యార్థి తిరిగి వివరింగా చెబుతాడు. మిగిలిన విద్యార్థులందరికీ అప్పటికే విషయం పూర్తిగా అర్ధమయ్యేది. కఠినమైన అంశాలను సైతం గురువు సరళంగా బోదించేవాడు. ప్రతిదినం విద్యార్ధులను సునిశితంగా గమనిస్తూ, వారి గ్రహణశక్తిని, బుడ్డి బలాన్ని పరీక్షిస్తూ పాఠ్యాంశాన్ని పూర్తిగా నేర్పేవారు. ప్రతి విద్యార్థి పాఠ్యాంశాన్ని నూటికి నూరుపళ్ళు అవగతం చేసుకున్న పిదపే, తరువాతి అంశం బోధింపబడేది. సంశయాన్ని మనసులో ఉంచుకుని పాఠాన్ని ముగించే విద్యార్థులు ఉందేవారు కాదు. ఆరోజు పరీక్షలలో నూటికి నూరు గుణములు వచ్చిన విద్యార్ధే ఉత్తీర్ణుడైనట్లు లెక్క. నిరంతర మననం, నిరంతర పఠనం, ఏకాగ్రత ముఖ్య సూత్రాలుగా ఉండేవి.శబ్దార్ధములుగానీ, తాత్పర్యములుగానీ వ్రాసుకోవడం ఉండేదికాదు. సహాధ్యాయులతో కలసి చర్చించడం ద్వారా మేధాశక్తిని పదును పెట్టుకునేవారు. కొంతమంది విద్యార్దులే దిగువ తరగతి వారికి పాఠం చెప్పే సంప్రదాయం ఉండేది. గురువు ఎదుటనే శిష్యుడు పాఠాన్ని బోధించే పద్దతి భారతీయ విద్యా రంగంలో విశిష్టమైనదిగా గుర్తింపు ఉండేది. ఈ పద్దతి వలన విద్యార్థులకు తమ జ్ఞానాన్ని పెంపోందిచుకొనడమేకాక, చక్కని బోధనాశక్తి అలవడేది.
 
పిల్లలకు ఐదు సంవత్సరాలు నిండిన వెంటనే అక్షర స్వీకారం చేసేవారు. నాటి విద్యాసంవత్సర శ్రావణ పూర్ణిమ నాటి ఉపకర్మతో ఆరంభమై పుష్యశుద్ద పూర్ణిమ నాటి ఉత్సర్జన వ్రతంతో అంతమయ్యేది. ఇది వేదాధ్యయనానికి సంబంధించినది. అష్టమి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి అనాధ్యాయ దినాలుగా పాటింబడేవి. అతివృష్టి, అనావృష్టి, భూకంపం, గ్రహణము మరియు ప్రకృతి వైపరీత్య సమయాలలో కూడ సెలవులుండేవి. ఇవిగాక పండుగలకు, యుద్దములు, దండయాత్రలకు కూడా సెలవులిచ్చేవారు. ఉన్నతవిద్య అంతా సంస్కృతభాషలో ఉండేది. వైదికవిద్యకు ఉపనయనం తోలి విధిగా ఉండేది. ఉపనయనానంతరం బాలుడు బ్రహ్మచర్య దీక్ష వహించి గురు శుశ్రూషతో విద్యార్జన సాగించేవారు. బ్రహ్మచారి పాటించవలసిన క్రమశిక్షణ చాలా కఠినంగా ఉండేది. బ్రహ్మచారి ఆశ్రమంలో నివశిస్తూ, అగ్నికార్యానికి ఇంధన సేకరణ, పశుపాలన, భిక్షాటనం చేయాలి. భూశయనం, త్రికాలశేతజల స్నాం, సంధ్యావందనం, అగ్నికార్యం విధిగా ఆచరించాలి. సాత్వికాహారం తప్పనిసరి. విధేయత, జితేంద్రియత్వం, శ్రద్దబుద్ధులు, జిజ్ఞాస, సాంఘీకసేవ, ప్రకృతి సౌందర్యోపాసన, నియమబద్ద జీవనం ప్రధాన లక్ష్యాలుగా ఉండేవి. సహాధ్యాయులతో బ్రహ్మచర్య దీక్షలోని భాగమే.

 
నాటి గురువులకు కూడ చక్కని నియామవళి ఉండేది. కఠిన శిక్షలు విధంపరాదు. శిక్ష అవసరమని తోస్తే చీల్చిన వెదురు బద్దతో వీపుపై వడ్డింపవల్నేగానీ, కర్కశంగా, విచక్షణారహితంగా శిక్షింపరాదు. దీనికి భిన్నంగా ప్రవర్తిస్తే, అట్టి గురువు రాజుచే శిక్షితుడవుతాడు. భయపెట్టడం, ఉపవాసం, అకాల శీత జల స్నానం, ఆస్రమబహిష్కరణం వంటి శిక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. గురువు శాంతికాముడై సహనంతో విద్యార్థిని సంపూర్నవ్యక్తిగా తీర్చిదిద్దు శక్తిమంతుడై ఉండేవాడు. ప్రతి విద్యార్థిని ప్రత్యెక శ్రద్దతో విజ్ఞాననిధిగా, సుశీల సంపన్నునిగా తీర్చిదిద్ది ప్రజ్ఞామూర్తులుగా గురువులు ఉండేవారు. నాటి గురుశిష్య సంబంధం ఒక అపూర్వమైన విషయం. గురువు పిత్రుసమానుడు. శిష్యుడు పుత్ర సమానుడు. శిష్యులకు భక్తి గౌరవాలు, ఉర్వులకు వాత్స్ల్య ఆదాములు సమస్థాయిలో ఉండేవి. విద్యార్జనాటో పాటు ఆశ్రమ నిర్వహణ భారాన్ని విద్యార్దులే చూసేవారు. ఫలితంగా లోకజ్ఞత మెండుగా ఉండేది. నేటి అధ్యాపకులు తమ వృత్తిని ఎంతో ఉన్నతమైనడిగా గుర్తించి, శాస్త్రజ్ఞానంతో పాటు అధ్యాపకులుగా తమ అర్హతలు సమీక్షించుకోవలసిన అవసరం ఉంది. నేటి వార్తాపత్రికలలోని కొన్ని కధనాలను పరశీలించినట్లయితే కొంత మంది అధ్యాపకుల విపరీత ధోరణులు మనకు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. మేధావులు, విద్యావేత్తలు ఈ దొరనిపట్ల దృష్టి సారించి జాగరూకత వహించాల్సి ఉంది.


విద్య పూర్తయిన పిమ్మట బ్రహ్మచారి సమావర్తన, స్నాతక కర్మలను ఆచరించి గురుదక్షిణ సమర్పించాలి. జీవనభ్రుతికై ఆచార్యుడు గురుకులంనుండి కదలవలసిన అవసరమే ఉండేది కాదు. రాజులు, సంపన్న గృహస్థులు వార్శికములను ఇవ్వడం, భూదానాలను చేయడం జరుగుతుండేది. ఆ విధంగా పరిపాలకులు, ప్రజలు విద్యారంగాన్ని కంటికి రెప్పలా కాపాడుతుండేవారు. మహాభారతంలో ప్రఖ్యాతి చెందిన ఆశ్రమాల గురించిన ప్రస్తావన ఉంది. ఈ ఆస్రమాలలోగల వివిధ స్థానములు ఒక్కొకటి ఒక్కొక్క ప్రత్యెక విద్యకు ప్రసిద్ధి చెంది ఉన్నాయి.


అగ్నిస్ధానం: ఇందు అగ్నికార్యములు, ఔపాసనాది కార్యములు జరుగ్తుండేవి.
బ్రహ్మస్ధానం: ఇందు కేవలం వేదాధ్యయనం జరుగుతుండేది.
విష్ణుస్థానం: ఇచ్చట రాజనీతి, అర్ధశాస్త్రాన్ని బోధించే వారు.
మహేంద్రస్థానం: సైనిక శిక్షణకు సంబందించినది.
వైవస్వత స్థానం: ఖగోళ విజ్ఞాన భాగం.
సోమ స్థానం: వృక్ష శాస్త్ర భాగం.
గరుడ స్థానము: ఇది రవాణా, వర్తక, వ్యాపారాలకు సంబందించినది.
కార్తికేయ స్థానము: సైన్య సమీకరణం, యుద్ధ సన్నాహము, పర్యవేక్షణ వంటి వ్యూహాత్మక విద్యలలో శిక్షణ జరుగుతుండేది.


ఇలా ప్రఖ్యాతి చెందిన ఆశ్రమాలలో ప్రముఖమైనది నైమిశారణ్యక విశ్వవిద్యాలయం. ఈ ఆశ్రమ నిర్వాహకుడైన శౌనకునకు కులపతి అనే బిరుదు ఉండేది. ఇక్కడ వేదాంతం, శాస్త్ర విజ్ఞానం, మతం తదితర విషయాలపై గోష్ఠులు జరుగుతుండేవి. మరోక ప్రసిద్ధి చెందిన ఆశ్రమం కణ్వమహర్షి నిర్వహాణలో మాలినీ నదీతీరలో ఉండేది. మాలినీనది సరయూనదికి ఉపనది. ఈ ఆశ్రమ సమీపంలో అనేక ఆశ్రమాలుండేవి. వేదఘోషలతో, పవిత్ర త్రేతాగ్నులతో ఈ ప్రాంతమంతా పునీతమై ఉండేది. ఈ ఆశ్రమాలలో చంధస్సు, వ్యాకరణం, తర్కం, న్యాయశాస్త్రం, క్షేత్రగణితం, ద్రవ్యగుణశాస్త్రం, జీవశాస్త్రం అభిమాన విద్యలుగా అభ్యసించిన పండితులుండేవారని ప్రతీతి.


ప్రయాగలో భరద్వాజుని ఆశ్రమం, చిత్రకూటంలో అత్రి ఆశ్రమం కూడ పేరెన్నికగలవి. వ్యాసుని ఆశ్రమంలొ సుమంతుడు, వైశంపాయనుడు, జైమినివంటి మహర్షులు పాండిత్యంలో చరిత్ర ప్రసిద్ధులై ఉండేవారు.సైలుడు బ్రహ్మవిద్యలో విఖ్యాతి గాంచాడు. విదేహరాజైన జనకుని ఆస్థానం శాస్త్రచర్చలకు, సిద్దాంత స్థపనమునకు పేరెన్నికగన్నది. అష్టావక్రుడు తన వాదనాపటిమతో సర్వసభ్యులను ఓడించి జనకునిచే ప్రశంసింపబడెను. ప్రతికళాపరిషత్తుకు అనుబంధంగా ఆచార్యశాఖలుండేవి. ఈ పరిషత్తులలోని పండితులు వివాదాంశలపై తీర్పును ఇచ్చేవారు. వారి తీర్పులు శిరోధార్యంగా ఉండేవి.
ప్రపంచమ్ళో ప్రపథమంగా ఖగోళశాస్త్రం, రేఖాగణితం, వ్యాకరణం, వేదాంతం మనదేసంలోనే అభ్యసింపబడ్డాయన్నది విదితమే. వైద్యశాస్త్రం, శస్త్రచికిత్సావిధానం అత్యున్నత ప్రమాణాలతో అభ్యసింపబడినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. వైద్యాలయాలను స్థాపించిన మొదటిదేశంగా భారతదేశం ప్రసిద్ధి చెందింది. ఇచ్చటి వైద్యుల నిపుణతను చూసిన అలెగ్జాండర్ ఆశ్చర్యచకితుడయ్యాడట! పాటలీపుత్రములోని ఒక వైద్యాలయాన్ని సందర్శించిన ఫాహియన్ ఇలా వ్రాసాడు. “ఇచ్చట బీదలు, అనేక దీర్ఘరోగ పీడితులు చికిత్సకై వచ్చి పూర్తి స్వస్థతతో వెళ్ళేవారు. ఇచ్చటి వైద్యులు అంకిత భావంతో చేసే సేవలు నిరుపమానమైనవి”
.


తక్షశిల విశ్వవిద్యాలయం వైద్యవిద్యకు ప్రసిద్ధి గాంచి ఉందేది. చరకుడు, శుశ్రుతుడు, వైద్యవిద్యాపండితులు. వీరి వద్ద కనీసం ఏడు సంవస్తరాలు కఠన విద్యను అభ్యసించి నిష్ణాతులైన వైద్యులెందరో మెసపతోమియా, అరేబియా దేశాలకు పంపబడేవారని తెలుస్తోంది. సంస్కృత భాషలోగల శుశ్రుతుని వైద్యవిద్యా గ్రంథాలు అరబిక్ భాషలోకి అనువదించబడ్డయి. పశు వైద్యవిజ్ఞానం కూడ భారదేసంలోనే బాగా అభివృద్ధి చెందింది. నేటి వైద్యవిద్యారంగాన్ని నాటి వైద్య విద్యతో పోల్చినపుడు ఎంతటి వ్యాపరధోరణి వ్యాప్తి చెందిందన్న విషయాన్ని తెలుసుకోగలం.

 
క్రీ.పూ.7వ శతాబ్దం వరకు మనదేశం అక్షరాస్యత విషయంలో అగ్రగామిగా ఉండటమేగాక, అనేక విజ్ఞాన రంగాలలో ప్రతిభావంతుల సంఖ్య ఎక్కువగ ఉన్నట్లు తెలుస్తోంది. క్రీ.పూ. 4వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు భారతాన్ని సందర్శించిన విదేశీపండితులెందరో భారతీయ విద్యాప్రాభవాలను ప్రముఖంగా ప్రశంసించారు. తక్షశిల, నలంద, వల్లభి, విక్రమశిల, నవద్వీపము, జగదల, ఓదంతపురి వంటి జగద్విఖ్యాత విశ్వ విద్యాలయాలయములకు భారతదేశం పుట్తినిల్లు. ఇలాంటి విద్యాలయలన్నీ మహమ్మదీయుల దండయాత్రలలో నేలమట్ట మయ్యాయి. బ్రిటిష్ వారు మనదేశంలో ప్రవేశించే నాటికి, ఆయా గ్రామాలలోని ప్రజలే సమాజాలుగా ఏర్పడి విద్యాలయాలను నిర్వహించే పద్ధతి ఉండేది. ఆ విద్యాలయాలు భారతీయ సంస్కృతి ఔన్నిత్యాన్ని కాపాడుతూ ఉత్తమస్థాయిలో విద్యాభోధనను గావించేవి. ఈస్టిండియా కంపెనీ ఏజెంట్లు ఈ విద్యాసంస్థలలో ఇంగ్లీషు విద్యను పాశ్చత్యపద్ధతిని ప్రవేశపెట్టారు.

సమకాలిన విద్యారంగంలో భారతీయ సంస్కృతి, విలువలు, ఔన్నత్యం మృగ్యం కావడానికి ఆనాటి బిటిష్ పాలకులు నాటిన విషబీజాలే కారణం. ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి, తల్లిదండ్రుల అందోళనలు, నైతికవిలువల్ పతనం, వ్యాపారధోరణులువంటి అనర్థాలతో నేటి విద్యారంగం సతమతమవుతోంది. విజ్ఞుడైన ప్రతి భారతీయ పౌరుడు మేల్కొని మన మహోన్నత ప్రాభవాన్ని పరిరక్షంచుకోవలసిన సమయమిది. అందుకై అందరూ నడుం బిగించక తప్పదు.
ప్రాచీనా భారతంలో విద్యారంగం :

న చోరహార్యం నచ రాజ హార్యం
న భ్రాతృభాజ్యం నచ బారకారి
వ్యయేకృతే వర్థత ఏవనిత్యంవిద్యాదానం సర్వ ధన ప్రదానం

చోరులు దొంగలిచలేనిది, ప్రభువులు స్వాదీనం చేసుకోలేనిది, సోదరులు పంచుకోలేనిది, ఖర్చు చేసిన కొద్దీ దిడిన ప్రవర్ధమానమయ్యేది అయిన విద్యాసంపద, అన్ని సంపదలలోకెల్లా ప్రధానమైనది.

భౌతిక సంపదలన్నింటికంటే, ఉత్తమోత్తమైనదిగా విద్యాసంపదను ప్రాచిఇన భారత సమాజం గుర్తించింది. ప్రస్తుత సమాజంలో సామాజిక ప్రజానికం విద్యనూ కేవలం లఔకిక విద్య గానే పరిగణిస్తున్నారు. ప్రాచీనా భారతదేశంలోవిద్యకు మానవుని సంపూర్నవ్యక్తిత్వంగల ఉన్నతునిగా తీర్చిదిద్దే విధానంగా గుర్తింపు ఉండేది. కానీ, పాశ్చాత్యులు విద్యనూ లఔకిక జీవనయాత్రకు సిద్ధం చేసే శిక్షణగా భావించారు. అయితే, భారతీయులు డానికి పైసోపానమైన ఉత్త్రజన్మకు కూడా అనుకూలమార్గమైన పద్ధతినిఅవలంబించారు. ఈ రెండింటిని సమన్వయాన్ని మన ప్రాచీనులు సాధించారు. మానవాభ్యుదయానికి ప్రధానమైన విద్యారంగం, ప్రాచీనభారతంలో అత్యున్నత ప్రమాణాలతో పరిడవిల్లింది. ప్రాచీన భారత సాహిత్యాన్నీ, శాసనాలను, తదితర స్మృతిచిహ్నాలను పరశీలించినట్లయితే, ఆనాటి విద్యావిదానపు విశిష్టత, విద్యాసంపద, అందులోని శాస్రీయ దృక్పధం, మానవతా విలువలు ద్యోతకమవుతాయి.

వేదవిదులైన నాటిరాజులు, కర్మిష్టులైన అగ్రహారాలను దానంగా ఇచ్చేవారు. ఆ అగ్రహారాలలో అన్ని వసతులతో కూడిన గ్రుహాలుండేవి. ఆ గృహాలే విధ్యాపీఠాలుగా విరాజిల్లేవి. అలాగే దేవాలయాలు, మాఠాలు, అరణ్యకళాశాలలో కూడా విద్యాబోధన జరుగుతుండేది. వేదాధ్యయనం, వ్యాకరణం, స్వరశాస్త్రం, దర్శనములు, ధర్మశాస్త్రములు, పురాణాలు, చంధోలంకారాలను విప్రులు నేర్చుకోగా, మిగిలినవారు వైద్యం, వ్యవసాయం, వాణిజ్యం, సైనికశిక్షణ తదితరాలను అభ్యసించేవారు. శ్రమవిభజ ఆధారంగా సమాజంలో వివిధ వర్గాలకు ఉపయుక్తాలైన విద్యను నేర్చేవారు.

ఆరోజులలో విద్యాలయాలను నిర్మంచేందుకు కొన్ని ప్రామాణికమైన నియమాలుండేవి. ఊరికి దూరంగా, విశాలమైన ప్రదేశంలో ప్రకృతి శోభల మధ్య, ఫలవృక్షాలతో, పుష్పలతాదులతో, ఒషదీలతలతో, కూరగాయల పాడులతో నిండిన ప్రదేశాన్ని ఎంచుకునేవారు. గురువు నివాసానికై ఒక మందిరాన్ని, విద్యార్థుల్ వసతి గ్రుహానికై ఒక మందిరాన్ని నిర్మించేవారు. అక్కడి ప్రకృతి శో, ప్రశాంత వాతావరణం మనసుకు ఎంతో ఆహ్లాదాన్నికలుగజెస్తూ విద్యపై ఏకాగ్రతను దోహదం చేసేవి. ప్రతిదినం విద్యాబోధన ఓ పెద్ద పందిరి క్రింద జరుగుతుండేది. ప్రస్తుతం నగరాలలో కిక్కిరిసిన జనావాసాల మధ్య బహుళ అంతస్తుల భవనాలలో పాఠశాలలను నిర్వహిస్తుండటాన్ని చూస్తోంటే, మన విద్యావిధానం ఎంతో లోపభూయిష్టంగా ఉందో తెలుస్తోంది. విద్యార్థులకు కనీస అవసరమైన ఆటస్థలం కూడ ఈనాటి చాలా విద్యాలయాలలో కరువైంది. విద్యార్థులు స్వయంగా తయారుచేసుకున్న కొబ్బరి ఆకుల చాపలపై కూర్చునేవారు. గురువు విద్యార్ధుల నడుమ క్రుష్ణాజినంపై కూర్చుని జ్ఞానముద్ర ధరించిన వెంటనే విద్యార్ధులందరూ ఏకకంఠముతో ప్రార్ధన చేసేవారు.

ఓం సహానావవాతు సహనఔ భువక్తు
నహ వీర్యం కరవావహై: తేజస్వి
నావదీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి: శాంతి: శాంతి:
ఆ పరమాత్మ మనతో పాటూ ఉండి మనలను రక్షించుగాక. ఆ పరమాత్మ మన కూడ ఉండి మనకు సుఖమును కలిగించుగాక. మన విద్యకు బలం కలుగునట్లుగా మనం ప్రయత్నింతుము. మన అధ్యయనం ఆచరణ ప్రభావం కలుగునది అగుకాక. మనం ద్వేశారహితులమై ఉందుముగాక. ఓం శాంతి: ఓం శాంతి: ఓం శాంతి:
పాఠ్యాంశాన్ని ఒక విద్యార్ధి చదువగా, ఆచార్యుడు అర్ధాన్ని వివరిస్తాడు. వెంటనే మరొక విద్యార్థి తిరిగి వివరింగా చెబుతాడు. మిగిలిన విద్యార్థులందరికీ అప్పటికే విషయం పూర్తిగా అర్ధమయ్యేది. కఠినమైన అంశాలను సైతం గురువు సరళంగా బోదించేవాడు. ప్రతిదినం విద్యార్ధులను సునిశితంగా గమనిస్తూ, వారి గ్రహణశక్తిని, బుడ్డి బలాన్ని పరీక్షిస్తూ పాఠ్యాంశాన్ని పూర్తిగా నేర్పేవారు. ప్రతి విద్యార్థి పాఠ్యాంశాన్ని నూటికి నూరుపళ్ళు అవగతం చేసుకున్న పిదపే, తరువాతి అంశం బోధింపబడేది. సంశయాన్ని మనసులో ఉంచుకుని పాఠాన్ని ముగించే విద్యార్థులు ఉందేవారు కాదు. ఆరోజు పరీక్షలలో నూటికి నూరు గుణములు వచ్చిన విద్యార్ధే ఉత్తీర్ణుడైనట్లు లెక్క. నిరంతర మననం, నిరంతర పఠనం, ఏకాగ్రత ముఖ్య సూత్రాలుగా ఉండేవి.శబ్దార్ధములుగానీ, తాత్పర్యములుగానీ వ్రాసుకోవడం ఉండేదికాదు. సహాధ్యాయులతో కలసి చర్చించడం ద్వారా మేధాశక్తిని పదును పెట్టుకునేవారు. కొంతమంది విద్యార్దులే దిగువ తరగతి వారికి పాఠం చెప్పే సంప్రదాయం ఉండేది. గురువు ఎదుటనే శిష్యుడు పాఠాన్ని బోధించే పద్దతి భారతీయ విద్యా రంగంలో విశిష్టమైనదిగా గుర్తింపు ఉండేది. ఈ పద్దతి వలన విద్యార్థులకు తమ జ్ఞానాన్ని పెంపోందిచుకొనడమేకాక, చక్కని బోధనాశక్తి అలవడేది.
పిల్లలకు ఐదు సంవత్సరాలు నిండిన వెంటనే అక్షర స్వీకారం చేసేవారు. నాటి విద్యాసంవత్సర శ్రావణ పూర్ణిమ నాటి ఉపకర్మతో ఆరంభమై పుష్యశుద్ద పూర్ణిమ నాటి ఉత్సర్జన వ్రతంతో అంతమయ్యేది. ఇది వేదాధ్యయనానికి సంబంధించినది. అష్టమి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి అనాధ్యాయ దినాలుగా పాటింబడేవి. అతివృష్టి, అనావృష్టి, భూకంపం, గ్రహణము మరియు ప్రకృతి వైపరీత్య సమయాలలో కూడ సెలవులుండేవి. ఇవిగాక పండుగలకు, యుద్దములు, దండయాత్రలకు కూడా సెలవులిచ్చేవారు. ఉన్నతవిద్య అంతా సంస్కృతభాషలో ఉండేది. వైదికవిద్యకు ఉపనయనం తోలి విధిగా ఉండేది. ఉపనయనానంతరం బాలుడు బ్రహ్మచర్య దీక్ష వహించి గురు శుశ్రూషతో విద్యార్జన సాగించేవారు. బ్రహ్మచారి పాటించవలసిన క్రమశిక్షణ చాలా కఠినంగా ఉండేది. బ్రహ్మచారి ఆశ్రమంలో నివశిస్తూ, అగ్నికార్యానికి ఇంధన సేకరణ, పశుపాలన, భిక్షాటనం చేయాలి. భూశయనం, త్రికాలశేతజల స్నాం, సంధ్యావందనం, అగ్నికార్యం విధిగా ఆచరించాలి. సాత్వికాహారం తప్పనిసరి. విధేయత, జితేంద్రియత్వం, శ్రద్దబుద్ధులు, జిజ్ఞాస, సాంఘీకసేవ, ప్రకృతి సౌందర్యోపాసన, నియమబద్ద జీవనం ప్రధాన లక్ష్యాలుగా ఉండేవి. సహాధ్యాయులతో బ్రహ్మచర్య దీక్షలోని భాగమే.
నాటి గురువులకు కూడ చక్కని నియామవళి ఉండేది. కఠిన శిక్షలు విధంపరాదు. శిక్ష అవసరమని తోస్తే చీల్చిన వెదురు బద్దతో వీపుపై వడ్డింపవల్నేగానీ, కర్కశంగా, విచక్షణారహితంగా శిక్షింపరాదు. దీనికి భిన్నంగా ప్రవర్తిస్తే, అట్టి గురువు రాజుచే శిక్షితుడవుతాడు. భయపెట్టడం, ఉపవాసం, అకాల శీత జల స్నానం, ఆస్రమబహిష్కరణం వంటి శిక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. గురువు శాంతికాముడై సహనంతో విద్యార్థిని సంపూర్నవ్యక్తిగా తీర్చిదిద్దు శక్తిమంతుడై ఉండేవాడు. ప్రతి విద్యార్థిని ప్రత్యెక శ్రద్దతో విజ్ఞాననిధిగా, సుశీల సంపన్నునిగా తీర్చిదిద్ది ప్రజ్ఞామూర్తులుగా గురువులు ఉండేవారు. నాటి గురుశిష్య సంబంధం ఒక అపూర్వమైన విషయం. గురువు పిత్రుసమానుడు. శిష్యుడు పుత్ర సమానుడు. శిష్యులకు భక్తి గౌరవాలు, ఉర్వులకు వాత్స్ల్య ఆదాములు సమస్థాయిలో ఉండేవి. విద్యార్జనాటో పాటు ఆశ్రమ నిర్వహణ భారాన్ని విద్యార్దులే చూసేవారు. ఫలితంగా లోకజ్ఞత మెండుగా ఉండేది. నేటి అధ్యాపకులు తమ వృత్తిని ఎంతో ఉన్నతమైనడిగా గుర్తించి, శాస్త్రజ్ఞానంతో పాటు అధ్యాపకులుగా తమ అర్హతలు సమీక్షించుకోవలసిన అవసరం ఉంది. నేటి వార్తాపత్రికలలోని కొన్ని కధనాలను పరశీలించినట్లయితే కొంత మంది అధ్యాపకుల విపరీత ధోరణులు మనకు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. మేధావులు, విద్యావేత్తలు ఈ దొరనిపట్ల దృష్టి సారించి జాగరూకత వహించాల్సి ఉంది.
విద్య పూర్తయిన పిమ్మట బ్రహ్మచారి సమావర్తన, స్నాతక కర్మలను ఆచరించి గురుదక్షిణ సమర్పించాలి. జీవనభ్రుతికై ఆచార్యుడు గురుకులంనుండి కదలవలసిన అవసరమే ఉండేది కాదు. రాజులు, సంపన్న గృహస్థులు వార్శికములను ఇవ్వడం, భూదానాలను చేయడం జరుగుతుండేది. ఆ విధంగా పరిపాలకులు, ప్రజలు విద్యారంగాన్ని కంటికి రెప్పలా కాపాడుతుండేవారు. మహాభారతంలో ప్రఖ్యాతి చెందిన ఆశ్రమాల గురించిన ప్రస్తావన ఉంది. ఈ ఆస్రమాలలోగల వివిధ స్థానములు ఒక్కొకటి ఒక్కొక్క ప్రత్యెక విద్యకు ప్రసిద్ధి చెంది ఉన్నాయి.
అగ్నిస్ధానం: ఇందు అగ్నికార్యములు, ఔపాసనాది కార్యములు జరుగ్తుండేవి.
బ్రహ్మస్ధానం: ఇందు కేవలం వేదాధ్యయనం జరుగుతుండేది.
విష్ణుస్థానం: ఇచ్చట రాజనీతి, అర్ధశాస్త్రాన్ని బోధించే వారు.
మహేంద్రస్థానం: సైనిక శిక్షణకు సంబందించినది.
వైవస్వత స్థానం: ఖగోళ విజ్ఞాన భాగం.
సోమ స్థానం: వృక్ష శాస్త్ర భాగం.
గరుడ స్థానము: ఇది రవాణా, వర్తక, వ్యాపారాలకు సంబందించినది.
కార్తికేయ స్థానము: సైన్య సమీకరణం, యుద్ధ సన్నాహము, పర్యవేక్షణ వంటి వ్యూహాత్మక విద్యలలో శిక్షణ జరుగుతుండేది.
ఇలా ప్రఖ్యాతి చెందిన ఆశ్రమాలలో ప్రముఖమైనది నైమిశారణ్యక విశ్వవిద్యాలయం. ఈ ఆశ్రమ నిర్వాహకుడైన శౌనకునకు కులపతి అనే బిరుదు ఉండేది. ఇక్కడ వేదాంతం, శాస్త్ర విజ్ఞానం, మతం తదితర విషయాలపై గోష్ఠులు జరుగుతుండేవి. మరోక ప్రసిద్ధి చెందిన ఆశ్రమం కణ్వమహర్షి నిర్వహాణలో మాలినీ నదీతీరలో ఉండేది. మాలినీనది సరయూనదికి ఉపనది. ఈ ఆశ్రమ సమీపంలో అనేక ఆశ్రమాలుండేవి. వేదఘోషలతో, పవిత్ర త్రేతాగ్నులతో ఈ ప్రాంతమంతా పునీతమై ఉండేది. ఈ ఆశ్రమాలలో చంధస్సు, వ్యాకరణం, తర్కం, న్యాయశాస్త్రం, క్షేత్రగణితం, ద్రవ్యగుణశాస్త్రం, జీవశాస్త్రం అభిమాన విద్యలుగా అభ్యసించిన పండితులుండేవారని ప్రతీతి.
ప్రయాగలో భరద్వాజుని ఆశ్రమం, చిత్రకూటంలో అత్రి ఆశ్రమం కూడ పేరెన్నికగలవి. వ్యాసుని ఆశ్రమంలొ సుమంతుడు, వైశంపాయనుడు, జైమినివంటి మహర్షులు పాండిత్యంలో చరిత్ర ప్రసిద్ధులై ఉండేవారు.సైలుడు బ్రహ్మవిద్యలో విఖ్యాతి గాంచాడు. విదేహరాజైన జనకుని ఆస్థానం శాస్త్రచర్చలకు, సిద్దాంత స్థపనమునకు పేరెన్నికగన్నది. అష్టావక్రుడు తన వాదనాపటిమతో సర్వసభ్యులను ఓడించి జనకునిచే ప్రశంసింపబడెను. ప్రతికళాపరిషత్తుకు అనుబంధంగా ఆచార్యశాఖలుండేవి. ఈ పరిషత్తులలోని పండితులు వివాదాంశలపై తీర్పును ఇచ్చేవారు. వారి తీర్పులు శిరోధార్యంగా ఉండేవి.
ప్రపంచమ్ళో ప్రపథమంగా ఖగోళశాస్త్రం, రేఖాగణితం, వ్యాకరణం, వేదాంతం మనదేసంలోనే అభ్యసింపబడ్డాయన్నది విదితమే. వైద్యశాస్త్రం, శస్త్రచికిత్సావిధానం అత్యున్నత ప్రమాణాలతో అభ్యసింపబడినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. వైద్యాలయాలను స్థాపించిన మొదటిదేశంగా భారతదేశం ప్రసిద్ధి చెందింది. ఇచ్చటి వైద్యుల నిపుణతను చూసిన అలెగ్జాండర్ ఆశ్చర్యచకితుడయ్యాడట! పాటలీపుత్రములోని ఒక వైద్యాలయాన్ని సందర్శించిన ఫాహియన్ ఇలా వ్రాసాడు. “ఇచ్చట బీదలు, అనేక దీర్ఘరోగ పీడితులు చికిత్సకై వచ్చి పూర్తి స్వస్థతతో వెళ్ళేవారు. ఇచ్చటి వైద్యులు అంకిత భావంతో చేసే సేవలు నిరుపమానమైనవి”.
తక్షశిల విశ్వవిద్యాలయం వైద్యవిద్యకు ప్రసిద్ధి గాంచి ఉందేది. చరకుడు, శుశ్రుతుడు, వైద్యవిద్యాపండితులు. వీరి వద్ద కనీసం ఏడు సంవస్తరాలు కఠన విద్యను అభ్యసించి నిష్ణాతులైన వైద్యులెందరో మెసపతోమియా, అరేబియా దేశాలకు పంపబడేవారని తెలుస్తోంది. సంస్కృత భాషలోగల శుశ్రుతుని వైద్యవిద్యా గ్రంథాలు అరబిక్ భాషలోకి అనువదించబడ్డయి. పశు వైద్యవిజ్ఞానం కూడ భారదేసంలోనే బాగా అభివృద్ధి చెందింది. నేటి వైద్యవిద్యారంగాన్ని నాటి వైద్య విద్యతో పోల్చినపుడు ఎంతటి వ్యాపరధోరణి వ్యాప్తి చెందిందన్న విషయాన్ని తెలుసుకోగలం.
క్రీ.పూ.7వ శతాబ్దం వరకు మనదేశం అక్షరాస్యత విషయంలో అగ్రగామిగా ఉండటమేగాక, అనేక విజ్ఞాన రంగాలలో ప్రతిభావంతుల సంఖ్య ఎక్కువగ ఉన్నట్లు తెలుస్తోంది. క్రీ.పూ. 4వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు భారతాన్ని సందర్శించిన విదేశీపండితులెందరో భారతీయ విద్యాప్రాభవాలను ప్రముఖంగా ప్రశంసించారు. తక్షశిల, నలంద, వల్లభి, విక్రమశిల, నవద్వీపము, జగదల, ఓదంతపురి వంటి జగద్విఖ్యాత విశ్వ విద్యాలయాలయములకు భారతదేశం పుట్తినిల్లు. ఇలాంటి విద్యాలయలన్నీ మహమ్మదీయుల దండయాత్రలలో నేలమట్ట మయ్యాయి. బ్రిటిష్ వారు మనదేశంలో ప్రవేశించే నాటికి, ఆయా గ్రామాలలోని ప్రజలే సమాజాలుగా ఏర్పడి విద్యాలయాలను నిర్వహించే పద్ధతి ఉండేది. ఆ విద్యాలయాలు భారతీయ సంస్కృతి ఔన్నిత్యాన్ని కాపాడుతూ ఉత్తమస్థాయిలో విద్యాభోధనను గావించేవి. ఈస్టిండియా కంపెనీ ఏజెంట్లు ఈ విద్యాసంస్థలలో ఇంగ్లీషు విద్యను పాశ్చత్యపద్ధతిని ప్రవేశపెట్టారు.
సమకాలిన విద్యారంగంలో భారతీయ సంస్కృతి, విలువలు, ఔన్నత్యం మృగ్యం కావడానికి ఆనాటి బిటిష్ పాలకులు నాటిన విషబీజాలే కారణం. ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి, తల్లిదండ్రుల అందోళనలు, నైతికవిలువల్ పతనం, వ్యాపారధోరణులువంటి అనర్థాలతో నేటి విద్యారంగం సతమతమవుతోంది. విజ్ఞుడైన ప్రతి భారతీయ పౌరుడు మేల్కొని మన మహోన్నత ప్రాభవాన్ని పరిరక్షంచుకోవలసిన సమయమిది. అందుకై అందరూ నడుం బిగించక తప్పదు.

గాయత్రీ మంత్రం బుద్ధిని వికసింపజేస్తుందా?

గాయత్రీ మంత్రోచ్చారణ బుద్ధివికాసానికి తోడ్పడుతుందని విశ్వసింపబడినది. భారదేశంలోని కొన్ని వర్ణాల వారు ఈ మంత్రాన్ని అనుష్ఠించేవారు. తాము మాత్రమే ఈ మంత్రాన్ని జపించాలని ఉద్దేశ్యపూరితంగా వారు స్వంత్ శాసనం వేసారు. కానీ కాలానుగుణంగా స్త్రీలతో సహా అన్ని వార్ణాలవారు గాయత్రి మంత్ర జపాన్ని చేయడం ప్రారంభించారు. భారతీయులే కాక ప్రపంచంలోని అనేక దేశస్తులు ఈ మంత్రాన్ని జపిస్తూ దాని సత్ ప్రభావాన్ని అనుభవిస్తున్నారు.

 ఓం భూర్భువ: సువ: తత్ సవితుర్వ రేణ్యం భర్గో దేవస్యధీ మహి ధియో యోన: ప్రహోదయాత్: !!
ఈ పై మంత్రమే గాయత్రి. ఈ మంత్రాన్ని దేవమాత అని పిలుస్తారు.

“సవిత” గాయత్రీ మంత్రమునకు అధిష్ఠాన దేవత, అగ్ని ముఖము, విశ్వామిత్రుడు ఋషి, గాయత్రి ఛందము. “ప్రణవ రూపమైన ‘ఓం” కారమునకు నేను వందనం చేస్తూ, విశ్వాన్ని ప్రకాశింపజేయుచున్న సూర్యతేజమైన సవితను నేను ఉపాసిస్తున్నాను.” అని గాయత్రికి ఉన్న వివిధ అర్థాలలో ఇది ఒకటి అర్థము.

ఈ మంత్రమును చదువునఫ్ఫుడు ఐదు చోటులందు కాస్త ఆగి చదవాలి.

 
1.ఓం, 2.భూర్-భువ:-సువ:, 3.తత్-సవితుర్-వరేణ్యం, 4.భర్గో-దేవస్య-ధీమహి, 5. ధియో- యోన:-ప్రచోదయాత్. నీవు ఈ మంత్రమును జపించునప్పుడు పై విధముగ ఐదు స్థలములందు కొంచెము ఆపి చదువవలెను.

ఎవరైతే ఈ మంత్రమును నియమనిష్ఠలతో భక్తి శ్రద్ధలతో జపించెదరో వారు ఎన్నో విధములైన ప్రయోజనములు పొంది, శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పొంది జీవితంలోని అన్ని కష్టములను ఎదుర్కొను బలమును పొందుదురు.

ప్రపంచవ్యాప్తంగా గాయత్రి మంత్ర శక్తి ప్రభావంపై పరిశోధనలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే ఈ మంత్రము యొక్క శాస్త్రీయ అంశం ఇప్పటికే కనుగొనబడి నిరూపింపబడినది. గాయత్రీ మంత్రోఛ్ఛారణము వల్ల మెదడులోని విజ్ఞాన గ్రంధులు మేల్కోనబడతాయని పరిశోధన అద్భుతమైన సత్యాన్ని కనుగొంది. గాయత్రి మంత్రాన్ని జపించువారు వారి మెదడులో నిరంతరం కొనసాగు ప్రకంపనలను అనుభవం పొందుతారు. వారు ఎప్పుడు జాగరూకతతో నిజజీవితాన మసలుకుంటుంటారు. ఈ విధంగా విజయాలను సొంతం చేసుకోవడం జరుగుతుంది.

ఎప్పుడైతే ఓ వ్యక్తి గాయత్రిని సూచించిన విధంగా లయబద్ధంగా జపిస్తాడో, దాదాపు లక్ష శక్తి తరంగాలు అతని తలచుట్టూ ఉద్భవిస్తాయి. గాయత్రి మంత్రోపాసన ఒక వ్యక్తిని తెలివైనవాడిగా, ధైర్యవంతుడిగా చేస్తూ తరగనంతటి అనుకూల శక్తి సామర్థ్యాలను అతనిలో నింపుతుంది.
అశ్వత్థ వృక్షం :

బ్రహ్మాండపురాణంలో బ్రహ్మదేవుడు నారదమార్షికి అశ్వత్థవృక్షం మహిమను గురించి వివరించాడు. అశ్వత్థవృక్షం విష్ణుమూర్తి స్వరూపం. ఈవృక్షం మూలంలో బ్రహ్మదేవుడు నివసిస్తుంటాడు.మధ్యలో శ్రీహరి, అగ్రభాగంలో రుద్రుడు ఉంటాడు. అందుకే అశ్వత్థవృక్షమును త్రిమూర్తిస్వరూపమని కూడా పేర్కొంటారు. ఈ వృక్షం కొమ్మల్లో, ఆకుల్లో కూడా త్రిమూర్తులు ఉంటారు. దక్షిణశాఖలో శూలపాణి, పశ్చిమశాఖలో శ్రీమన్నారాయణమూర్తి , ఉత్తరశాఖలో బ్రహ్మదేవుడు ఉంటారని శాస్త్రవచనం. ఇంద్రాది దేవతలు తూర్పువైపు కొమ్మల్లొ వుంటారు. వేరు మండలలో, బ్రాహ్మణ, వేద, యజ్ఞ, ఇత్యాది దేవతలు, సమస్త ఋషులు నిరంతరం నివసిస్తుంటారు. సమస్త పుణ్యనదీతీరాలు, సప్తసాగర లవణాదికాలు, క్షార (లవణం) ఇక్షు (చెరకు) రస,సురా, నెయ్యి, పెరుగు, శుద్ధోదక క్షీరసాగరం అనే సప్తసముద్రాలు తూర్పువైపు కొమ్మలో ఉంటాయి. అశ్వథవృక్షం మూలస్థనం ‘ఆ కార శబ్దం. చెట్టు కాండం, శాఖలు ‘ఉ ‘ కారశబ్దం. పుష్పాలు, ఫలాలు ‘ మ ‘ కా శబ్దాన్ని సూచిస్తాయి. అశ్వత్థ వృక్షముఖం ఆగ్నేయదిశలో ఉంటుంది. ఏకాదా రుద్రాదికులు, అష్టవసువులు మొదలైన సమస్తదేవతలూ, త్రిమూర్తులు ఎక్కడ ఉంటారో, అక్కడే ఉంటారు. తిమూర్తులు ఏ వౄక్షాల దగ్గర నివసిస్తారో, అట్టి వౄక్షాన్ని భక్తితొ పూజిస్తే, కోరిన కొరికలు సిద్ధిస్తాయని నమ్మకం.

అశ్వత్థవృక్షం - పూజించే విధానం :
అశ్వత్థవృక్షమును ఆషాడాం, పుష్యమి, చైత్ర మాసాలలోనూ, గురువు, శుక్రుడు అస్తమించి ఉన్నప్పుడూ, చంద్రబలం లేని రోజున పూజించకూడదు. పైమాసాలు తప్ప, ఇతర మాసాలలో, మంచిరోజు చూసి శుచి శుభ్రతతో ఉపవాసం ప్రారంభించాలి. ఆది, మంగళవారాల్లో అశ్వత్థమును తాకకూడదు. అంతే కాకుండా సంధ్య వేళల్లో , శుద్ధచవిత్, నవమి, చతుర్దశి తిథుల్లోనూ, పండగరోజుల్లోనూ, సూర్యచంద్రగ్రహణాలలోనూ, దుర్దినాది వైదృతుల్లోనూ, జ్యోతిష్యంలో (27వ యోగం), మధ్యాహ్నం, మూడవ ప్రహారంలో ఈ అశ్వత్థమును స్పర్శించకూడదు. పూజకు ముందు ద్యూతకర్మ, అసత్య భాషణ, ఇత్యాదులను వర్జించాలి. నింద, వితండవాదాలను వర్జించి, ఉదయంపూట మౌనంగా ఉండి పూజను చేయాలి.
దేహం మీదున్న వస్త్రంతో సహా స్నానంచేసి, తర్వాత వేరే వస్త్రం ధరించి, వృక్షం క్రింద గోమయంతో అలకాలి. సస్తికాది శంఖపద్మాల రంగువల్లులను వేసి, పంచరంగుల పొడులతో వాటిని నింపాలి. తర్వాత స్నాం చేసి, తెల్లని వస్త్రాలను ధరించాలి. రెండు కలశాలను తీసుకొని వచ్చి, గంగాయమునలను అందు ఆహ్వానించి, వాటిని – రంగ వల్లుల పద్మములపై ఉంచాలి. కలశాలను పూజించి, పుణ్యాహవచన కర్మలను విధి పూర్వకంగా సంకల్పించి, కోరుకున్న దానిని ఉచ్చరించాలి. తర్వాత కలశాలను తీసుకొని, ఏడుసార్లు నీరు తీసుకొచ్చి, అశ్వత్థముకు స్నానం చేయించాలి. మరల స్నానం చేసి, అశ్వత్థముకు స్నానం చేయించాలి. మరల స్నానం చేసి, అశ్వత్థమును పూజించాలి. ఈపుజను పురుషసూక్తంతో, షోశోపచారాలతో పూజించాలి. అష్టభుజాల్లో శంఖ, చక్రాలు, వరదహస్తం, అభయహస్తాలతో ఉండే శ్రీవిష్ణుమూర్తిని మనసులో ధ్యానించాలి. ఖడ్గం, డాలు ఒక చేతిలోనూ, మరొక చేతిలో ధనుర్భాణాలను ధరించిన విష్ణుమూర్తిని ధ్యానించాలి. పీతాంబరం ధరించి, నిరంతరం లక్ష్మీదేవి సన్నిధానంలో ఉండె శ్రీహరీ ధ్యానిస్తూ అశ్వత్థమును పూజించాలి. త్రిమూర్తుల స్వరూపమైన అశ్వత్థము శివశక్తులు లేకుండా ఉండదు. అందరి దేవతలను అవాహము చేసి షోడశోపచారములతోపూజించాలి. వస్త్రాలు లేదా దారంతో అశ్వత్థము చుట్టు, మరల సంకల్పం చేసి, ప్రదక్షిణ చేయాలి. విష్ణు సహస్రనామం పఠిస్తూ ప్రదక్షిణ కూడా చేయాలి. మౌనంగా ప్రదిక్షణ చేస్తే అమితమైన ఫలితం లభిస్తుంది. ఉదకకుంభం తీసుకుని గర్భణీ స్త్రీలా మందగతితో మంచి మనస్సుతో ప్రదక్షిణ చేయాలి. అలా చేసేప్రదక్షిణ అడుగుకి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం, పుణ్యం లభిస్తుంది. మొదటి ప్రదక్షిణ అయ్యాక, రెండవ ప్రదక్షిణ ఆరంభించేముందు “ప్రదక్షిణ సమాప్తి మధ్యే” అంటూ నమస్కారము చేయాలి. పూజ ముగియగానే ఉద్యాపనం చేయాలి.
అశ్వత్థ వృక్షం :

బ్రహ్మాండపురాణంలో బ్రహ్మదేవుడు నారదమార్షికి అశ్వత్థవృక్షం మహిమను గురించి వివరించాడు. అశ్వత్థవృక్షం విష్ణుమూర్తి స్వరూపం. ఈవృక్షం మూలంలో బ్రహ్మదేవుడు నివసిస్తుంటాడు.మధ్యలో శ్రీహరి, అగ్రభాగంలో రుద్రుడు ఉంటాడు. అందుకే అశ్వత్థవృక్షమును త్రిమూర్తిస్వరూపమని కూడా పేర్కొంటారు. ఈ వృక్షం కొమ్మల్లో, ఆకుల్లో కూడా త్రిమూర్తులు ఉంటారు. దక్షిణశాఖలో శూలపాణి, పశ్చిమశాఖలో శ్రీమన్నారాయణమూర్తి , ఉత్తరశాఖలో బ్రహ్మదేవుడు ఉంటారని శాస్త్రవచనం. ఇంద్రాది దేవతలు తూర్పువైపు కొమ్మల్లొ వుంటారు. వేరు మండలలో, బ్రాహ్మణ, వేద, యజ్ఞ, ఇత్యాది దేవతలు, సమస్త ఋషులు నిరంతరం నివసిస్తుంటారు. సమస్త పుణ్యనదీతీరాలు, సప్తసాగర లవణాదికాలు, క్షార (లవణం) ఇక్షు (చెరకు) రస,సురా, నెయ్యి, పెరుగు, శుద్ధోదక క్షీరసాగరం అనే సప్తసముద్రాలు తూర్పువైపు కొమ్మలో ఉంటాయి. అశ్వథవృక్షం మూలస్థనం ‘ఆ కార శబ్దం. చెట్టు కాండం, శాఖలు ‘ఉ ‘ కారశబ్దం. పుష్పాలు, ఫలాలు ‘ మ ‘ కా శబ్దాన్ని సూచిస్తాయి. అశ్వత్థ వృక్షముఖం ఆగ్నేయదిశలో ఉంటుంది. ఏకాదా రుద్రాదికులు, అష్టవసువులు మొదలైన సమస్తదేవతలూ, త్రిమూర్తులు ఎక్కడ ఉంటారో, అక్కడే ఉంటారు. తిమూర్తులు ఏ వౄక్షాల దగ్గర నివసిస్తారో, అట్టి వౄక్షాన్ని భక్తితొ పూజిస్తే, కోరిన కొరికలు సిద్ధిస్తాయని నమ్మకం.
అశ్వత్థవృక్షం - పూజించే విధానం
అశ్వత్థవృక్షమును ఆషాడాం, పుష్యమి, చైత్ర మాసాలలోనూ, గురువు, శుక్రుడు అస్తమించి ఉన్నప్పుడూ, చంద్రబలం లేని రోజున పూజించకూడదు. పైమాసాలు తప్ప, ఇతర మాసాలలో, మంచిరోజు చూసి శుచి శుభ్రతతో ఉపవాసం ప్రారంభించాలి. ఆది, మంగళవారాల్లో అశ్వత్థమును తాకకూడదు. అంతే కాకుండా సంధ్య వేళల్లో , శుద్ధచవిత్, నవమి, చతుర్దశి తిథుల్లోనూ, పండగరోజుల్లోనూ, సూర్యచంద్రగ్రహణాలలోనూ, దుర్దినాది వైదృతుల్లోనూ, జ్యోతిష్యంలో (27వ యోగం), మధ్యాహ్నం, మూడవ ప్రహారంలో ఈ అశ్వత్థమును స్పర్శించకూడదు. పూజకు ముందు ద్యూతకర్మ, అసత్య భాషణ, ఇత్యాదులను వర్జించాలి. నింద, వితండవాదాలను వర్జించి, ఉదయంపూట మౌనంగా ఉండి పూజను చేయాలి.
దేహం మీదున్న వస్త్రంతో సహా స్నానంచేసి, తర్వాత వేరే వస్త్రం ధరించి, వృక్షం క్రింద గోమయంతో అలకాలి. సస్తికాది శంఖపద్మాల రంగువల్లులను వేసి, పంచరంగుల పొడులతో వాటిని నింపాలి. తర్వాత స్నాం చేసి, తెల్లని వస్త్రాలను ధరించాలి. రెండు కలశాలను తీసుకొని వచ్చి, గంగాయమునలను అందు ఆహ్వానించి, వాటిని – రంగ వల్లుల పద్మములపై ఉంచాలి. కలశాలను పూజించి, పుణ్యాహవచన కర్మలను విధి పూర్వకంగా సంకల్పించి, కోరుకున్న దానిని ఉచ్చరించాలి. తర్వాత కలశాలను తీసుకొని, ఏడుసార్లు నీరు తీసుకొచ్చి, అశ్వత్థముకు స్నానం చేయించాలి. మరల స్నానం చేసి, అశ్వత్థముకు స్నానం చేయించాలి. మరల స్నానం చేసి, అశ్వత్థమును పూజించాలి. ఈపుజను పురుషసూక్తంతో, షోశోపచారాలతో పూజించాలి. అష్టభుజాల్లో శంఖ, చక్రాలు, వరదహస్తం, అభయహస్తాలతో ఉండే శ్రీవిష్ణుమూర్తిని మనసులో ధ్యానించాలి. ఖడ్గం, డాలు ఒక చేతిలోనూ, మరొక చేతిలో ధనుర్భాణాలను ధరించిన విష్ణుమూర్తిని ధ్యానించాలి. పీతాంబరం ధరించి, నిరంతరం లక్ష్మీదేవి సన్నిధానంలో ఉండె శ్రీహరీ ధ్యానిస్తూ అశ్వత్థమును పూజించాలి. త్రిమూర్తుల స్వరూపమైన అశ్వత్థము శివశక్తులు లేకుండా ఉండదు. అందరి దేవతలను అవాహము చేసి షోడశోపచారములతోపూజించాలి. వస్త్రాలు లేదా దారంతో అశ్వత్థము చుట్టు, మరల సంకల్పం చేసి, ప్రదక్షిణ చేయాలి. విష్ణు సహస్రనామం పఠిస్తూ ప్రదక్షిణ కూడా చేయాలి. మౌనంగా ప్రదిక్షణ చేస్తే అమితమైన ఫలితం లభిస్తుంది. ఉదకకుంభం తీసుకుని గర్భణీ స్త్రీలా మందగతితో మంచి మనస్సుతో ప్రదక్షిణ చేయాలి. అలా చేసేప్రదక్షిణ అడుగుకి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం, పుణ్యం లభిస్తుంది. మొదటి ప్రదక్షిణ అయ్యాక, రెండవ ప్రదక్షిణ ఆరంభించేముందు “ప్రదక్షిణ సమాప్తి మధ్యే” అంటూ నమస్కారము చేయాలి. పూజ ముగియగానే ఉద్యాపనం చేయాలి.

15 November 2013

నమస్కారం :

నమస్కారాన్ని సంప్రార్ధన అని అంటారు. ఇవి నాలుగు
కాలుగా ఉంటాయి.

1. రెండు చేతులు జోడించి నమస్కరించడం ప్రార్ధన ముద్ర.
2. మిత్రులకు హృదయం దగ్గర నమస్కారం చేయాలి. దీనిని వినమిత మస్తకం అంటారు.
3. గురుదేవులకు నెన్నుదురు(నుదుటి దగ్గర) దగ్గర నమస్కరించాలి. దీనిని ధ్యానం అంటారు.
4. దేవతలకు తలపై(నుదుటి పైన మణికట్టు అంటేలా) నమస్కరించాలి. దీనిని విన్నపం అంటారు.

 
ఇది భారతీయ ఆచార విధి.
నమస్కారం :

నమస్కారాన్ని సంప్రార్ధన అని అంటారు. ఇవి నాలుగు రాకాలుగా ఉంటాయి.

1. రెండు చేతులు జోడించి నమస్కరించడం ప్రార్ధన ముద్ర.
2. మిత్రులకు హృదయం దగ్గర నమస్కారం చేయాలి. దీనిని వినమిత మస్తకం అంటారు.
3. గురుదేవులకు నెన్నుదురు(నుదుటి దగ్గర) దగ్గర నమస్కరించాలి. దీనిని ధ్యానం అంటారు.
4. దేవతలకు తలపై(నుదుటి పైన మణికట్టు అంటేలా) నమస్కరించాలి. దీనిని విన్నపం అంటారు.
ఇది భారతీయ ఆచార విధి.

14 November 2013

70,000 Thoughts / Day :
70,000 Thoughts / Day :
WINNER v/s LOSER :

Winners have dreams;

Losers have schemes.


Winners see the grains;

Losers see the pain.


Winners see the potential;
Losers see the past.

 
Winners make it happen;
Losers let it happen.


Winners see possibilities;
Losers see problems.


Winners makes commitments;

Losers makes promises.


Winners are a part of the team;
Losers are apart from the team.


Winner always has a programmed
Loser always has an excuse.


Winner says "Let me do it for you";
Loser says "That is not my job".

Winners say "I must do something";
Losers say "Something must be done".

 
Winner is always a part of the answer;
Loser is always a part of the problem.

Winner sees an answer for every problem;
Loser sees a problem for every answer.


Winners believe in win/win;
Loser believe for them to win, someone has to lose.


Winner says "It may be difficult but it is possible";
Loser says "It may be possible but it is too difficult".


Winner makes a mistake. he says "I was wrong";

Loser makes a mistake, he says "It wasn't my fault"
.
WINNER v/s LOSER :

Winners have dreams;
Losers have schemes.

Winners see the grains;
Losers see the pain.

Winners see the potential;
Losers see the past.

Winners make it happen;
Losers let it happen.

Winners see possibilities;
Losers see problems.

Winners makes commitments;
Losers makes promises.

Winners are a part of the team;
Losers are apart from the team.

Winner always has a programmed
Loser always has an excuse.

Winner says "Let me do it for you";
Loser says "That is not my job".

Winners say "I must do something";
Losers say "Something must be done".

Winner is always a part of the answer;
Loser is always a part of the problem.

Winner sees an answer for every problem;
Loser sees a problem for every answer.

Winners believe in win/win;
Loser believe for them to win, someone has to lose.

Winner says "It may be difficult but it is possible";
Loser says "It may be possible but it is too difficult".

Winner makes a mistake. he says "I was wrong";
Loser makes a mistake, he says "It wasn't my fault".

13 November 2013

Health Benefit of Fasting :

Many people observe fasting as a religious obligation but only few know the health benefits it has. Fasting is a good practice, if properly implemented. It promotes elimination of toxins from the body, reduces blood sugar ans fat stores. It promote healthy eating habits and boost immunity. Here are top 10 health benefits you can derive from fasting.


1. Fasting Promotes detoxification:
Processed foods contain lots of additives. These additives may become toxins in the body. Some of them promote production of advanced glycation end products (AGEs). Most of these toxins are stored in fats. Fat is burnt during fasting, especially when it is prolonged. And the toxins are released. The liver, kidneys and other organs in the body are involved in detoxification.

2. Fasting Rests Digestive System:
During fasting, the digestive organs rest. The normal physiologic functions continue especially production of digestive secretions, but at reduced rates. This exercise helps to maintain balance of fluids in the body. Breakdown of food takes place at steady rates. Release of energy also follows a gradual pattern. Fasting however does not stop production of acids in the stomach. This is reason patients with peptic ulcer are advised to approach fasting with caution. Some experts believe they should not fast.

3. Fasting Resolves Inflammatory Response:
Some studies show that fasting promotes resolution of inflammatory diseases and allergies. Examples of such inflammatory diseases are rheumatoid arthritis, arthritis and skin diseases such as psoriasis. Some experts assert that fasting may promote healing of inflammatory bowel diseases such as ulcerative colitis.

4. Fasting Reduces Blood Sugar:
Fasting increases breakdown of glucose so that the body can get energy. It reduces production of insulin. This rests the pancreas. Glucagon is produced to facilitate the breakdown of glucose. The outcome of fasting is a reduction in blood sugar.

5. Fasting Increases Fat breakdown:
The first response of the body to fasting is break down of glucose. When the store of glucose is exhausted, ketosis begins. This is break down of fats to release energy. The fats stored in kidney and muscles are broken down to release energy.

6. Fasting Corrects high blood Pressure:
Fasting is one of the non-drug methods of reducing blood pressure. It helps to reduce the risk of atherosclerosis. Atherosclerosisis clogging of arteries by fat particles. During fasting glucose and later, fat stores are used to produce energy. Metabolic rate is reduced during fasting. The fear-flight hormones such as adrenaline and noradrenaline are also reduced. This keeps the metabolic steady and within limits. The benefit is a reduction in blood pressure.

 
7. Fasting Promotes Weight loss:
Fasting promotes rapid weight loss. It reduces the store of fats in the body. However fasting is not a good weight loss strategy. Reducing fat and sugar intake, and increasing fruits and rest are better measures to achieve weight reduction.

 
8. Fasting Promotes Healthy diet:
It has been observed that fasting reduces craving for processed foods. It promotes desire for natural foods, especially water and fruits. This is one way fasting promote healthy lifestyle.


9. Fasting Boosts Immunity:
When an individual is on balanced diet in between fasts, this can boost immunity. Elimination of toxins and reduction in fat store also helps the body. When individuals take fruits to break a fast, they increase the body's store of essential vitamins and minerals. Vitamins A and E are good antioxidants readily available in fruits. They help to boost immunity.

 
10. Fasting May Help to Overcome Addictions:
Some authors show that fasting can help addicts reduce their cravings, for nicotine, alcohol, caffeine and other substance abuse. Although there are other regimens required to resolve addictions, fasting can play a role.

Despite these benefits, fasting has some demerits. It may cause reduction in body water called dehydration. This leads may lead to headaches and even trigger migraines in predisposed persons. It may worsen heartburn and peptic ulcer. Pregnant women, nursing mothers, malnourished people, and individuals with cardiac arrhythmias, renal or liver problems are advised not to fast
Health Benefit of Fasting :

Many people observe fasting as a religious obligation but only few know the health benefits it has. Fasting is a good practice, if properly implemented. It promotes elimination of toxins from the body, reduces blood sugar ans fat stores. It promote healthy eating habits and boost immunity. Here are top 10 health benefits you can derive from fasting.

1. Fasting Promotes detoxification:
Processed foods contain lots of additives. These additives may become toxins in the body. Some of them promote production of advanced glycation end products (AGEs). Most of these toxins are stored in fats. Fat is burnt during fasting, especially when it is prolonged. And the toxins are released. The liver, kidneys and other organs in the body are involved in detoxification.

2. Fasting Rests Digestive System:
During fasting, the digestive organs rest. The normal physiologic functions continue especially production of digestive secretions, but at reduced rates. This exercise helps to maintain balance of fluids in the body. Breakdown of food takes place at steady rates. Release of energy also follows a gradual pattern. Fasting however does not stop production of acids in the stomach. This is reason patients with peptic ulcer are advised to approach fasting with caution. Some experts believe they should not fast.

3. Fasting Resolves Inflammatory Response:
Some studies show that fasting promotes resolution of inflammatory diseases and allergies. Examples of such inflammatory diseases are rheumatoid arthritis, arthritis and skin diseases such as psoriasis. Some experts assert that fasting may promote healing of inflammatory bowel diseases such as ulcerative colitis.

4. Fasting Reduces Blood Sugar:
Fasting increases breakdown of glucose so that the body can get energy. It reduces production of insulin. This rests the pancreas. Glucagon is produced to facilitate the breakdown of glucose. The outcome of fasting is a reduction in blood sugar.

5. Fasting Increases Fat breakdown:
The first response of the body to fasting is break down of glucose. When the store of glucose is exhausted, ketosis begins. This is break down of fats to release energy. The fats stored in kidney and muscles are broken down to release energy.

6. Fasting Corrects high blood Pressure:
Fasting is one of the non-drug methods of reducing blood pressure. It helps to reduce the risk of atherosclerosis. Atherosclerosisis clogging of arteries by fat particles. During fasting glucose and later, fat stores are used to produce energy. Metabolic rate is reduced during fasting. The fear-flight hormones such as adrenaline and noradrenaline are also reduced. This keeps the metabolic steady and within limits. The benefit is a reduction in blood pressure.

7. Fasting Promotes Weight loss:
Fasting promotes rapid weight loss. It reduces the store of fats in the body. However fasting is not a good weight loss strategy. Reducing fat and sugar intake, and increasing fruits and rest are better measures to achieve weight reduction.

8. Fasting Promotes Healthy diet:
It has been observed that fasting reduces craving for processed foods. It promotes desire for natural foods, especially water and fruits. This is one way fasting promote healthy lifestyle.

9. Fasting Boosts Immunity:
When an individual is on balanced diet in between fasts, this can boost immunity. Elimination of toxins and reduction in fat store also helps the body. When individuals take fruits to break a fast, they increase the body's store of essential vitamins and minerals. Vitamins A and E are good antioxidants readily available in fruits. They help to boost immunity.

10. Fasting May Help to Overcome Addictions:
Some authors show that fasting can help addicts reduce their cravings, for nicotine, alcohol, caffeine and other substance abuse. Although there are other regimens required to resolve addictions, fasting can play a role.

Despite these benefits, fasting has some demerits. It may cause reduction in body water called dehydration. This leads may lead to headaches and even trigger migraines in predisposed persons. It may worsen heartburn and peptic ulcer. Pregnant women, nursing mothers, malnourished people, and individuals with cardiac arrhythmias, renal or liver problems are advised not to fast